ములుగు జిల్లా ఏటూరునాగారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు నిరసనగా స్థానిక ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరస న తెలియజేశారు.
పది కోట్లు తీసుకొని 200 కోట్ల విలువైన భూమిని వదులుకోవాలంటూ అధికార పార్టీ ఎంపీ ఒత్తిడి చేస్తున్నారని అనన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నితీశ్ విజయ్ వర్గియా, అశోక్రెడ్డి ఆరో�
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్చెరువుకు ఆక్రమణలతో దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు కబ్జారాయుళ్లు చెరువును ఎక్కడికక్కడ చెరపడుతుండగా...మరోవైపు ఓ నిర్మాణ సంస్థ చెరువు కట్టను తోడేస్తుండ�
Thermal Power Stations | థర్మల్ పవర్ స్టేషన్లపై డ్రోన్లతో దాడి చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. నాలుగు థర్మల్ వి�
Forests | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో పెద్దాపూర్, కోలంగూ తదితర గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిప�
గంటల కొద్దీ చేసే పనులను నిమిషాల్లో ముగించేస్తున్నాం.. ఒక్క క్లిక్తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. ఇదంతా స్మార్ట్ఫోన్ పుణ్యమే! అయితే మన పనులను సులభతరం చేసే ఈ మొబైల్ యాప్లు ఒక పక్కన సేవలను అందిస్తూనే, �
ఫోర్జరీ పత్రాలు తయారు చేయించి జీ శ్రీనివాస్ అనే వ్యక్తి తన తాత ఆస్తిని కబ్జా చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని దివంగత సీనియర్ నటుడు ఎస్వీ రంగారావు మనుమడు ఎస్వీ రంగారావు తెలిపారు. సో
పలువురు సినీ ప్రముఖులపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ను (Excise Constable) టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టుబుల్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు.. ఇన్స్�
నిత్య జీవితంలో అనేక పదార్థాలకు ఆహారంలో చోటిస్తాం. కొన్నింటిని అంత పెద్దగా ఆలోచించకుండానే తీసుకుంటూ ఉంటాం. కనీసం అవి మన ఆరోగ్యానికి అంత హాని చేస్తాయన్న విషయమూ తెలీదు! అలాంటి ఓ పదార్థం రోజులో ఒక్క స్పూను త�
దాడి కేసులో బెయిల్పై బయటకు వచ్చిన కొంతమంది వ్యక్తులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో హంగామా చేశారు. ఫిర్యాదు చేసిన బాధితుడు ఇంటి సమీపంలో బాంబులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతు చూస్తామంటూ హెచ్చర�
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి జరిగినట్టు తేలింది. దాడి ఘటన సీసీ టీవీ పుటేజీతో ఆ విషయం బయటపడింది. పూజారిపై నూకం రామారావు దాడికి దిగిన వీడియో పుటేజీ స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్�
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై బుధవారం సాయంత్రం ఆంధ్రా స్వాములోరి అనుచరుడు దాడి చేశాడు. రోజూ మాదిరిగానే వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. తమ జోలికి వస్తే చం�
డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్టం 2023 అమలులోకి వస్తే జర్నలిస్టులు స్వేచ్ఛగా రాయడం, ప్రచురించడం కష్టతరమవుతుందని నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రతినిధులు హెచ్చర�