సొంత పార్టీ ఏర్పాట్లలో భాగంగా గులాం నబీ ఆజాద్ కశ్మీర్లో ర్యాలీలకు షెడ్యూల్ ఖరారు చేసేందుకు ముందు లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ టెర్రర్ ఫ్రంట్ ఆయనను హెచ్చరించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కు�
అది 2021 ఆగస్టు-2022 మార్చి మధ్య సమయం.. అంటే 8 నెలలు.. జమ్ముకశ్మీర్లోని లఢఖ్లో ఉన్న విద్యుత్తు పంపిణీ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించారు. పవర్ గ్రిడ్ నెట్వర్క్లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చే
తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలం నుంచి దేని గురించి భయపడుతున్నారో అదే జరుగుతున్నది. తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరిలోని రాముడి దివ్య ఆలయం పోలవరం బ్యాక్వాటర్లో జలదిగ్బంధమయ్యే పరిస్థితి నెలకొన్నది. పొరుగు ర�
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉన్నదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి వరదలతో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారమివ్వా
ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టడం తప్పా, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు
కండ్లు రోడ్డును చూస్తూనే ఉంటాయి. చేతుల్లో స్టీరింగ్ ఆడుతూనే ఉంటుంది. కానీ, డ్రైవింగ్పై నియంత్రణ తప్పుతుంది. ఎదురుగా వస్తు న్న వాహనాలు, ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు హద్దులు ఇలా వేటినీ మెదడు రిజిస్టర్�
లేమాన్ బ్రదర్స్ తరహా ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కొవిడ్-19లా ప్రపంచానికి చైనా నుంచి మరో ముప్పు వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్
ఈమధ్య తమిళ స్టార్ హీరోల ఇళ్లకు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ మధ్య ఒకసారి రజినీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో హుటాహుటిన పోలీసులు జాగిలాలు, బాంబు స్క్వాడ్ తీసుకొని రజినీకాంత్ ఇంటికి
ముంబై: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాను బెదిరిస్తున్న పెద్ద నేతలు ఎవరన్నది ఆయన బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఆయనక