కర్ణాటక హైకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ దుబాయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చిందని కోర్టు పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ ఒక అంతర్జాతీయ �
Ashraf Ahmed | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన పేరుమోసిన నేరగాడు, గ్యాంగ్స్టర్ (gangster), సమాజ్వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్(Atiq Ahmed) సోదరుడు అష్రాఫ్ అహ్మద్(Ashraf Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు వారాల్లో తనని చంపేస్తా
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు శనివారం బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై సల్మాన్, అతని బృందం బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన
నమ్మకం, ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తే.. అనుమానం, అభద్రత దాన్ని బలహీనపరుస్తాయి. మీ భాగస్వామిలో కింది లక్షణాలు కనిపిస్తే ఆ బంధం సమస్యల్లో ఉన్నట్టే లెక్క.
ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు
సొంత పార్టీ ఏర్పాట్లలో భాగంగా గులాం నబీ ఆజాద్ కశ్మీర్లో ర్యాలీలకు షెడ్యూల్ ఖరారు చేసేందుకు ముందు లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ టెర్రర్ ఫ్రంట్ ఆయనను హెచ్చరించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కు�
అది 2021 ఆగస్టు-2022 మార్చి మధ్య సమయం.. అంటే 8 నెలలు.. జమ్ముకశ్మీర్లోని లఢఖ్లో ఉన్న విద్యుత్తు పంపిణీ కేంద్రాలపై చైనా హ్యాకర్లు దాడికి యత్నించారు. పవర్ గ్రిడ్ నెట్వర్క్లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చే
తెలంగాణ ప్రజలు ఉద్యమ కాలం నుంచి దేని గురించి భయపడుతున్నారో అదే జరుగుతున్నది. తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరిలోని రాముడి దివ్య ఆలయం పోలవరం బ్యాక్వాటర్లో జలదిగ్బంధమయ్యే పరిస్థితి నెలకొన్నది. పొరుగు ర�
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు పొంచి ఉన్నదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి వరదలతో నష్టపోయిన వారికి కేంద్రం పరిహారమివ్వా
ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టడం తప్పా, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు
కండ్లు రోడ్డును చూస్తూనే ఉంటాయి. చేతుల్లో స్టీరింగ్ ఆడుతూనే ఉంటుంది. కానీ, డ్రైవింగ్పై నియంత్రణ తప్పుతుంది. ఎదురుగా వస్తు న్న వాహనాలు, ముందు వెళ్తున్న వాహనాలు, రోడ్డు హద్దులు ఇలా వేటినీ మెదడు రిజిస్టర్�