చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో హనుమకొండ జిల్లా నూతన కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభి రామారావు పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు దేవాలయాన్ని సందర్శించారు.
సమ్మక్క-సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఇంగ్లిష్, బీఏ సోషల్సైన్స్ విభాగంలో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జీ క�
వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించేందుకు 72 ఏండ్లు పట్టినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని, నాడు ఎలాంటి ఆరిటెక్ట్, ఇంజినీర్ లేకుండా అద్భుతంగా నిర్మించారని, ఇక్కడ శిథిలావస్థకు చేరిన కల్యాణ మండపాన్ని మరో �
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది. మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు.
వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను గురువారం నుంచి నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి, ఐదురోజుల బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు పే�
కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పూర్వవైభవం సంతరించుకున్నది. నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక కొట్టుకుపోయి స్తంభాలు కుంగిపోయి మండపం కూలే ప్రమాదం ఏర్పడడంతో కేంద్ర పురావస్తు శాఖ 2005లో దీని ప
చారిత్రక వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని వైభవంగా నిర్మిస్తున్నామని ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక పురావస్తు శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన ఆలయాన్ని,
చారిత్రక వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నాణ్యతతో పటిష్టంగా నిర్మిస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యధుబీర్ సింగ్ రావత్ తెలిపారు.