SIRICILLA | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 4: బొప్పాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డి నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకుని బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య శుక్రవారం పరామర్శించారు.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను సంబురంగా జరుపుకొందామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 23న కేటీఆర్ నిర్వహించే సన్నాహక సమావేశానికి శ్రేణులు పెద్దసంఖ్య
సాగునీరు లేక పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లిచ్చి కాపాడాలని, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్�
ప్రజల ముందుకువస్తే కొట్లాడినట్టు నటించి.. తెర చాటున చిల్లర మాటల రేవంత్రెడ్డి, బండి సంజయ్ చీకటి దోస్తాన చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ�
ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్లతో ఆపలేరని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. ప్రజాపాలన అందిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్కు ఓటు వేసిన ప్రజలకు రాక్షస పాలన ఎలా ఉ
రాజన్న సిరిసిల్ల ప్రజలు.. తెలంగాణ ఉద్యమ సారధి సీఎం కేసీఆర్ వెన్నంటే నడిచారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించి
మంత్రి కేటీఆర్ సహకారంతోనే గంభీరావుపేట సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. గంభీరావుపేట రోడ్డు విస్తరణకు 30 కోట్లు, హైలెవల్ వంతెనకు 13 కోట్ల 50 లక్షలు మం�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా