Minister Errabelli | బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నది. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమంగా చూస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నగర శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అడుగులు వేస్తున్నది. గ్రేటర్ చుట్టూ ఔటర్ను దాటి శివారు ప్రాంతాల్లో భారీ లేఅవుట్లను ఏర్పా�
Minister Dayakar Rao | ఉమ్మడి రాష్ట్రంలో కుంటుపడిన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టి పూర్వవైభవం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ఆర్టీసీ కార్మ�
Minister Errabelli Dayakar Rao | బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. రాజకీయ వికృత క్రీడకు తెరలేపుతోందని, దాన్ని ఛేదిస్తూనే సీఎం కేసీఆర్ సర్
Corona virus | తొర్రూరు, ఏప్రిల్18: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయ�
Balagam Movie | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రీకరించిన ‘బలగం’ సినిమాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వేంకటేశ్వరస్వామి థియేటర్లో ఆదివారం ప్రదర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
Thorrur | పరీక్ష రాస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కేంద్రం వద్ద ఉన్న భర్తకు తెలపడంతో హుటాహుటి న సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యారోగ్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించి సుఖప్రసవం చేయ�
‘వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్' అంటూ దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ‘వన్ నేషన్.. వన్ దోస్త్'గా మారారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
Minister KTR | వరంగల్కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం పరామర్శించారు.
Minister KTR | నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
Minister KTR | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే గ్రామీణాభివృద్ధిలో పాఠాలు నేర్పుతున్నదని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేటీఆ
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రానున్నారు.