నగర శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అడుగులు వేస్తున్నది. గ్రేటర్ చుట్టూ ఔటర్ను దాటి శివారు ప్రాంతాల్లో భారీ లేఅవుట్లను ఏర్పా�
Minister Dayakar Rao | ఉమ్మడి రాష్ట్రంలో కుంటుపడిన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టి పూర్వవైభవం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ఆర్టీసీ కార్మ�
Minister Errabelli Dayakar Rao | బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. రాజకీయ వికృత క్రీడకు తెరలేపుతోందని, దాన్ని ఛేదిస్తూనే సీఎం కేసీఆర్ సర్
Corona virus | తొర్రూరు, ఏప్రిల్18: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయ�
Balagam Movie | తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రీకరించిన ‘బలగం’ సినిమాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వేంకటేశ్వరస్వామి థియేటర్లో ఆదివారం ప్రదర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
Thorrur | పరీక్ష రాస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కేంద్రం వద్ద ఉన్న భర్తకు తెలపడంతో హుటాహుటి న సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యారోగ్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించి సుఖప్రసవం చేయ�
‘వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్' అంటూ దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ‘వన్ నేషన్.. వన్ దోస్త్'గా మారారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
Minister KTR | వరంగల్కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం పరామర్శించారు.
Minister KTR | నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
Minister KTR | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే గ్రామీణాభివృద్ధిలో పాఠాలు నేర్పుతున్నదని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేటీఆ
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రానున్నారు.
Minister Dayakar Rao | బతుకమ్మ చీరెలతో పంపిణీ ద్వారా మహిళలకు కానుక అందించడంతోపాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ చీరెల పంపిణ�