గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కష్టాల పాలుచేస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శిం
ఆపదలో ఉన్న తోటి మిత్రులకు ఆపన్నహస్తం అందించేందుకు అందరూ చేయిచేయి కలిపారు. సెప్టెంబర్ నెలలో ఆకస్మిక మరణానికి గురైన వెంకట్ రావు పేట గ్రామస్తుడు సిరిసిల్ల రాజేశం కుటుంబానికి,గతంలో భర్తను కోల్పోయిన మిత్రు
నాడు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఘోష్ కమిషన్ వేసి, సీబీఐకి కూడా అప్పగించిన ఆయన నేడు కాళేశ్వరం ఆధారంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్�
Mallanna sagar | మా హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్కు జలాలు వస్తున్నాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు.. నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ �
Inter cropping | పెద్ద మాసాన్ పల్లి గ్రామం పన్యాల నారాయణ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా పెసర విత్తన ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు.
BRS Party | ఓలపు శ్యామవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.
Cotton Crop | పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు ఏవో మోహన్. వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీ�
Road Potholes | తొగుట మండల పరిధిలోని మెట్టు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలుగా ఏర్పడి బురదగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు తీసుకురావడానికి బయటకు రావాలంటే భయపడుతు�
MID Day Meal |మధ్యాహ్న భోజనం పథకం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇతరులకు అప్పగించి ఉపాధ్యాయులకు భారాన్న
MLA kotha prabhakar reddy | అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాన్గల్లో అనసూయమ్మ దశ దిన ఖర్మలో పాల్గొని ఆమె చిత్ర పటానికి నివాళిలు అర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటి