నాడు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఘోష్ కమిషన్ వేసి, సీబీఐకి కూడా అప్పగించిన ఆయన నేడు కాళేశ్వరం ఆధారంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్�
Mallanna sagar | మా హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్కు జలాలు వస్తున్నాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు.. నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ �
Inter cropping | పెద్ద మాసాన్ పల్లి గ్రామం పన్యాల నారాయణ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా పెసర విత్తన ఉత్పత్తి చేస్తున్న క్షేత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు.
BRS Party | ఓలపు శ్యామవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.
Cotton Crop | పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు ఏవో మోహన్. వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీ�
Road Potholes | తొగుట మండల పరిధిలోని మెట్టు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలుగా ఏర్పడి బురదగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు తీసుకురావడానికి బయటకు రావాలంటే భయపడుతు�
MID Day Meal |మధ్యాహ్న భోజనం పథకం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇతరులకు అప్పగించి ఉపాధ్యాయులకు భారాన్న
MLA kotha prabhakar reddy | అనసూయమ్మ మరణం చాలా బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాన్గల్లో అనసూయమ్మ దశ దిన ఖర్మలో పాల్గొని ఆమె చిత్ర పటానికి నివాళిలు అర్పించి, ప్రగాఢ సంతాపం ప్రకటి
Victims Families | ఇవాళ తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన దుర్గనోల్ల బుధవ్వ అనారోగ్యంతో మరణించగా.. ఆమె మృత దేహనికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి నివాళి అర్పించారు. బుధవ్వ మృతి పట్ల విచ�
Electrocution | ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆరవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన తొగుట మండలంల తుక్కాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది .
MBBS | నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుండి మొదలుకొని నేటి డాక్టర్ స్వేత వరకు కూడా ఉన్నత చదువులతోనే అనుకున్నది సాధించడం జరిగిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర�