Thiruvananthapuram : కేరళ, తిరువనంతపురంలోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రమాదం జరిగింది. ఒక భారీ జెయింట్ వీల్ (స్కై రైడ్) కూలిపోవడంతో అందులో రైడ్ చేస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కేరళలోని తిరువనంతపురంలోగల శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం చోరీ, భద్రతా లోపాలకు సంబంధించిన ఆరోపణలను హోం శాఖకు సమర్పించిన నివేదికలో డీజీపీ చంద్రశేఖర్ వెల్లడించారు.
Keralam CM | కేరళ నూతన ముఖ్యమంత్రి (Kerala New CM) గా సీనియర్ నేత వీడీ సతీశన్ (VD Sateesan) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ గవర్నర్ (Keral Governor) అర్లేకర్ (Arlekar) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తిరువనంతపురం (Thiruvananthapuram) లోని సెంట్రల్ స్�
కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే అయిష్టత, అసౌకర్యం వ్యక్తపరుసున్నా సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఆమెను బహిరంగంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించిన ఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురంలో కేరళ ప్రదేశ్ కాంగ�
Pinarayi Vijayan : కేరళంసహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో అధికార ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ పార్టీ) కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన సీపీఎం తన అభ్యర్థుల్ని ప్రకట�
Amrit Bharat Express: కేరళ రూట్లో కొత్త రైలు వచ్చేసింది. తిరువనంతపురం-చర్లపల్లి మధ్య అమృత్భారత్ రైలు ప్రారంభమైంది. ఇవాళ ప్రధాని మోదీ ఆ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి నుంచి ప్రతి మంగళవా�
Ind Vs Sa T20 | లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. లక్నోలోని ఇలాంటి పరిస్థితుల్లో స్టేడి�
Thiruvananthapuram | ఇండోనేషియాలోని జకార్తా నుంచి సౌదీ అరేబియాలోని మదీనాకు వెళ్తున్న సౌదీ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా తిరువనంతపురంలో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని విమానాశ్రయం అధికారులు ధ్రువీకరిం
కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారు
Onam | కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం (Onam). ఈ పండుగ మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు.
KC Venugopal | కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని దారి మళ్లించి చెన్నై ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్
ఉత్తర అమెరికాలోని డెనలి పర్వతంపై చిక్కుకున్న పర్వతారోహకుడు షేక్ హసన్ ఖాన్ను కాపాడాలని కేరళ నేతలు విదేశాంగ మంత్రిని కోరారు. షేక్ తన శాటిలైట్ ఫోన్ ద్వారా పంపించిన సందేశంలో, తాను, తన బృందం క్యాంప్ 5 వ