Kerala CM | కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (convoy collided).
Hindenburg Report : హిండెన్బర్గ్ తాజా నివేదికలో సెబీ చీఫ్పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో తక్షణమే ఆమె పదవి నుంచి వైదొలగాలని సీపీఐ నేత బినయ్ విశ్వం డిమాండ్ చేశారు.
Shashi Tharoor | కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న థరూర్.. మరోసారి తిరువనంతపురం పార్లమె�
భారతదేశ ఎన్నికలపై ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జై శంకర్ తిప్పికొట్టారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని మీరు మాకు చెప్పాల్సిన పనిలేదని జవాబిచ్చారు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు (Russian Presidential Elections) జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా భారత్లోనూ ఓ ప
Shobana: సినీ నటి శోభన కేరళ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం సీటు నుంచి ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ను ఢీకొట్టేందుకు శోభనను ర�
ప్రముఖ వ్యాక్సిన్ తయారీల సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ రేబిస్ నియంత్రణకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా తిరువనంతపూర్ ప్రాంతానికి ఆర్థిక సాయం చేయనుంది.
2024 లోక్సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు.