Shashi Tharoor | కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న థరూర్.. మరోసారి తిరువనంతపురం పార్లమె�
భారతదేశ ఎన్నికలపై ఇటీవల ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి జై శంకర్ తిప్పికొట్టారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని మీరు మాకు చెప్పాల్సిన పనిలేదని జవాబిచ్చారు.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.
రష్యాలో అధ్యక్ష ఎన్నికలు (Russian Presidential Elections) జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా భారత్లోనూ ఓ ప
Shobana: సినీ నటి శోభన కేరళ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తిరువనంతపురం సీటు నుంచి ఆమె పోటీ పడే ఛాన్సు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ను ఢీకొట్టేందుకు శోభనను ర�
ప్రముఖ వ్యాక్సిన్ తయారీల సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ రేబిస్ నియంత్రణకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా తిరువనంతపూర్ ప్రాంతానికి ఆర్థిక సాయం చేయనుంది.
2024 లోక్సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు.
Road accident | ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఘోరం జరిగింది. రెండు బస్సుల్లోని 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని తిరువనంతపురం-కన్యాకుమారి జాతీయ రహదారిపై నెయ్యట్టింకర దగ్గర శ
IND vs AUS : వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిన్న భారత్.. ఐదు టీ20ల సిరీస్ ఆరంభ పోరులో అదరగొట్టింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. సూర్యకుమార్ �
Sabarimala temple | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ (Sabarimala temple) పరిసరాల్లో విషసర్పాలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ ఆరేళ్ల చిన్నారిని పాము కాటేసింది
తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన ‘లియో’ (Leo) థియేటర్లలో హంగామా చేస్తున్నాడు. ‘విక్రమ్’ లాంట్ బ్లాక్బస్టర్ తర్వాత స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకు�