తిరువనంతపురం, జూలై 24: చేపల వేటకు వెళ్లిన కేరళ జాలర్ల బృందానికి అంబర్గ్రిస్ (తిమింగళం వాంతి) లభించింది. 28.4 కిలోల బరువున్న దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.28 కోట్లు. పెర్ఫ్యూమ్ల తయారీకి వినియోగించే అంబర్ �
కొత్తగా రెండు కేసులు నమోదు పూర్తి నివేదిక కోరిన కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 6: కేరళలో మళ్లీ నోరో వైరస్ కలకలం రేపింది. అక్కడ కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్న
Kerala | కూతురి కోసం వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ను దొంగగా భావించి కత్తితో నరికి చంపాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Corona in Kerala: కేరళలో కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల ( Corona in Kerala ) సంఖ్య భారీగా తగ్గింది. ఎన్నో రోజులుగా ఐదు వేలకుపైగా కొత్త కేసులు
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో కేరళలో నమోదవుతున్నవే సగానికిపైగా ఉంటున్నాయి.
Corona in Kerala: కేరళలో చాలాకాలం తర్వాత మంగళవారం రోజు 10 వేల దిగువకు వచ్చిన రోజువారీ కరోనా ( Corona in Kerala ) కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా.. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) ప్రభావం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు అటుఇటుగా మాత్రమే కొత్త కేసులు నమోదు కాగా
తిరువనంతపురం: కేరళకు చెందిన 84 ఏళ్ల తండమ్మ పప్పు అనే మహిళ.. 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకున్నది. రెండు సార్లూ ఆమె కోవీషీల్డ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎర్నాకుళం జిల్
తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిప�
Zika Virus in Kerala: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు వైద్యుడికి జికా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు.