తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిప�
Zika Virus in Kerala: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు వైద్యుడికి జికా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు.
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు | కేరళలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.