సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ వ్యాక్సిన్ తయారీల సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ రేబిస్ నియంత్రణకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా తిరువనంతపూర్ ప్రాంతానికి ఆర్థిక సాయం చేయనుంది.
వీటితోపాటు రేబిస్ కట్టడికి అవసరమైన చర్యలపై అధ్యయనం చేయనున్నట్లుగా ఐఐఎల్ వర్గాలు పేర్కొన్నాయి.