Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేస
Rabies | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వీధి కుక్క దాడిలో (Stray Dog Bite) గాయపడిన నాలుగేండ్ల చిన్నారి తాజాగా రేబీస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది.
Supreme Court : వీధికుక్కల గురించి ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఆధారంగా ఇవాళ సుప్రీంకోర్టు సుమోటో కేసును స్వీకరించింది. జస్టసి్ జేబీ పర్దివాలా, ఆర్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ఆ �
రేబిస్తో మన దేశంలో నేటికీ ఏటా 5,700 మందికిపైగా మరణిస్తున్నారు. దేశవ్యాప్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ఎన్ఐఈ) తెలిపిం
Rabies Vaccination: కేరళలో ఏడేళ్ల బాలికకు రేబిస్ వ్యాధి సోకింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆమెకు రేబిస్ సోకినట్లు గుర్తించారు. తిరువనంతపురంలోని శ్రీ అవిత్తమ్ తిరునల్ ఆస్పత్రిలోచేర్పించారు.
దేశంలో జంతువుల కాట్ల వల్ల ఏటా సగటున 5726 మంది మరణిస్తున్నారు. ఇందులో 76.8 శాతం కుక్క కాట్లేనని తేలింది. ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ అధ్యయన వివరాలను ప్రచురించింది.
ప్రముఖ వ్యాక్సిన్ తయారీల సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) సంస్థ రేబిస్ నియంత్రణకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా తిరువనంతపూర్ ప్రాంతానికి ఆర్థిక సాయం చేయనుంది.
Dog Bite | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
మిషన్ రేబిస్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్వింద్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.