దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధి చికెన్గున్యా నియంత్రణలో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొదటి చికెన్గున్యా వ్యాక్సిన్కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ
ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాక్సిన్ల లక్ష్యాన్ని నూరుశాతం చేరుకునేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం వారి వివరాలు నమోదు చేసే�
బ్రిటన్లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. బ్రిటన్లో ఇప్పటికే ముగ్గురు ఈ వ్యాధి బారినపడ్డారు. బ్రుసెల్లా కెనిస్గా పిలుచుకునే ఈ వ్యాధి సాధారణంగా శునకాలకు వస్తుంది.
Vaccine | టీకా.. అనగానే చిన్నపిల్లలకు వేసేది అనుకుంటారు. కానీ.. ఈ మధ్య కాలంలో పెద్దవాళ్లు కూడా వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనినే అడల్ట్ వ్యాక్సినేషన్ (వయోజన టీకా) అంటున్నారు. వృద్ధాప్యంలో అనా�
ర్భిణులు, చిన్నారుల కోసం వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలంటే ఇప్పటివరకు దగ్గరలోని ఆరోగ్యకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజ�
Polio Vaccine | చిన్నారులకు ప్రాణాంతకంగా మారిన పోలియో వ్యాధి నివారణకు వేసే పోలియో
వ్యాక్సిన్కు మన దేశంలో కొరత ఏర్పడిందా?.. అంటే అవునని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఏటా నిర్వహించే జాతీయ పోలియో నివారణ దినాన్�
Vaccine | అనేక అంటువ్యాధులు, రుగ్మతల నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. అందుకే చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. అయితే వ్యాక్సిన్లు వేసే సమయంలో పిల్లలకు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవా
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో గురువారం వ్యాక్సిన్ పంపిణీ ప్రా రంభమైంది. మూడు దశల్లో కరో
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కొవోవాక్స్ వ్యాక్సిన్ను భిన్నమైన బూస్టర్ డోసుగా పెద్దలకు ఇవ్వడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆమోదించినట్టు అధి�
హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం.
తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు మొదడువాపు వ్యాధి నివారణకు ప్రభుత్వం అందజేస్తున్న జేఈ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తల్లదండ్రులకు సూచించారు
బూస్టర్.. ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి. అయితే, దేశవ్యాప్తంగా 28 శాతం మంది మాత్రమే బూస్టర్ తీసుకున్నారు.