రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ మూడు రోజుల ముచ్చటే అవుతున్నది. ఈ నెల మొదలై దాదాపు పదిహేను రోజులవుతున్నా ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో సగం మందికి కూడా అందలేదు. పంపిణీలో తీవ్ర జ�
ఏదైనా పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఎవరూ ఆ పని చేయరు. కానీ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ధాన్యం వేలం ద్వారా ఇప్పటికే రూ.వేల కోట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుప�
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఉగాది పండుగ రోజు ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి ఆదిలోనే హంసపాదులా మారింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు రేషన్షాపులకు సన్నబియ్యం సరఫరా కాలేదు.
ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న హామీ కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతికి సన్నబియ్యం పంపిణీ ఉండకపోవచ్చని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఇప్పుడు వస�
ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటాల్ ధర రూ.3,500కు లభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సీజన్లో క్వింటాలుకు రూ.2,600 మాత్రమే ఉన్నది.
సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా స్థిరత్వం లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్న�
స్వరాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు డిజిటల్ క్లాసులను పెట్టింది. మనఊరు-మన బడ�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మరో విప్లవాత్మక హామీనిచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెల్ల రేషన్కార్డులున్న కుటుంబ�
పెరిగిన ధరలతో సన్నబియ్యం కొనలేక మనసు చంపుకొని రేషన్ దొడ్డు బియ్యం తింటున్న నిరుపేదల కోసం బీఆర్ఎస్ అధినేత సంచలనాత్మక నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్�
ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్�
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ సన్నబియ్యం అందజేసేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దాంతో రానున్న రోజుల్లో తాము కూడా సన్
మాతా శిశు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్షయ పాత్ర, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుండగా, ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల