మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆర్టీసీ బస్సుల రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీసర సమీపంలోని వెంకటాపూర్-వెంకాయపల్లి ప్రాంతంలోని కలెక్టరేట్క
ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విలీన ప్రక్రియ పురోగతిపై సృష్టత ఉందన్నారు. సమ్మె సమయంలో ముఖ్యమ�
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్�
విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సెంట్రల్ విద్యా సంస్థలకు బస్పాస్ కోడ్లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే కోడ్ ఉన్న సంస్థలు పాస్లు దరఖాస్తు చేసుకోవడంపై పలు సూచనలు చేసి�
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానంతో కార్మికులు రగిలిపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో శుక్రవారం శంకర్గౌడ్ చిత్ర పటానిక�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతి నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భ�
ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ డిపోలో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రాజ్యాంగం కల్పించిన కార్మి�
నగరంలో ఆర్టీసీ సమ్మె అగ్గిరాజేసింది.. ఎక్కడికక్కడ బస్సులు బంద్ అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె అమల్లోకి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతి�
టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మ�
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సమస్యల పరిష్కారం కోసం కార్మిక లోకం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమైంది. హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్పై పోరుకు సమాయత్తమైంది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ�
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీంతో అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవే.. పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కోరినా సర్కార్ పట్టించుకోలేదు. �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సమ్మె సన్నహకాల్లో భాగంగా నల్లగ�
బస్సులు సమయానికి రావడం లేదు. వస్తాయో రావో అనే సమాచారం చెప్పేవాళ్లు లేరు. ఫలితంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. నగరంలోని బస్టాప్లో బస్సుల సమాచారం చెప్పాల్సిన సిబ్బంది ఉండటం ల�