కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించ�
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన�
65వ జాతీ య రహదారిపై ముత్తంగి వద్ద కారును తప్పించబోయి డివైడర్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బుధవారం పటాన్చెరు నుంచి ఇస్నాపూర్కు వస్తున్న హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంద�
అరకొర బస్సులతో గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వారు సరిపడా బస్సుల్లేకపోవడంతో ఫుట్బోర్డులో �
బస్సులు నిలుపడం లేదంటూ కోటపల్లి మండలం రాంపూర్ గ్రామ మహిళలు బుధవారం ఆందోళన బాట పట్టారు. మంత్రి వివేక్కు చెప్పినా తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశార�
ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్.. చలో బస్భవన్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో గురువారం పోలీసులు జిల్లాలోని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అదేవిధంగా ముఖ్యనేతలను తెల్లవారుజామ�
కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో పెంచిన బస్సు టికెట్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ. 5 పెంచుతూ రూ.15 చేసింది. ఇలా మొదటి మూడు స్టేజ
గ్రేటర్ ఆర్టీసీ..మరోసారి చార్జీల మోత మోగించింది. టికెట్ ధరలను పెంచి.. ప్రయాణికుల నడ్డి విరిచింది. కనీస చార్జీ ఏకంగా 50 శాతం పెరగనున్నది. సిటీ ఆర్డినరీ..మెట్రో ఎక్స్ప్రెస్.. ఈ -బస్సుల్లో కొత్త ధరలు అమలు కాన�
నగర జనాభాకు అనుగుణంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న సర్వీసులను పండుగ ప్రయాణాలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ బస్సులకు స్పెషల్ బస్సుల బోర్డులు తగిలిస్తూ.
పట్నం పల్లె వైపు కదులుతున్నది. దసరా సెలవులు రావడంతో నగర ప్రజలంతా ఊరి బాటపడుతున్నారు. ఆదివారంతో సెలవులు ప్రారంభం కావడంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది.
ఆర్టీసీ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరాసక్త వైఖరి, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు.
కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపో�
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రతిభను ప్రోత్సహిస్తూ ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మెకానిక్, సిబ్బందికి అవార్డుల ప్రధాన కార్యక్రమం మంగళవారం మధిర డిపోలో నిర్వహి�