ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్.. చలో బస్భవన్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో గురువారం పోలీసులు జిల్లాలోని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అదేవిధంగా ముఖ్యనేతలను తెల్లవారుజామ�
కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో పెంచిన బస్సు టికెట్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ. 5 పెంచుతూ రూ.15 చేసింది. ఇలా మొదటి మూడు స్టేజ
గ్రేటర్ ఆర్టీసీ..మరోసారి చార్జీల మోత మోగించింది. టికెట్ ధరలను పెంచి.. ప్రయాణికుల నడ్డి విరిచింది. కనీస చార్జీ ఏకంగా 50 శాతం పెరగనున్నది. సిటీ ఆర్డినరీ..మెట్రో ఎక్స్ప్రెస్.. ఈ -బస్సుల్లో కొత్త ధరలు అమలు కాన�
నగర జనాభాకు అనుగుణంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న సర్వీసులను పండుగ ప్రయాణాలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ బస్సులకు స్పెషల్ బస్సుల బోర్డులు తగిలిస్తూ.
పట్నం పల్లె వైపు కదులుతున్నది. దసరా సెలవులు రావడంతో నగర ప్రజలంతా ఊరి బాటపడుతున్నారు. ఆదివారంతో సెలవులు ప్రారంభం కావడంతో బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది.
ఆర్టీసీ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరాసక్త వైఖరి, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు.
కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపో�
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రతిభను ప్రోత్సహిస్తూ ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మెకానిక్, సిబ్బందికి అవార్డుల ప్రధాన కార్యక్రమం మంగళవారం మధిర డిపోలో నిర్వహి�
నగర శివార్లకు వెళ్లాలంటే బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన మార్గాల నుంచి శివార్లకు బస్సులు ఉండటం లేదంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు బస్సులు మారితే తప్ప శివా
ఒకవైపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు ప్రత్యేక రోజుల్లో అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి అందినకాడికి దోచుకుంటున్నది. ముఖ్యంగా పండుగ సందర్భంగా ఆర్టీసీలో పెరిగిన రద
రాఖీ పండుగ పేరిట ప్రత్యే క సర్వీసుల పేరుతో ఆర్టీసీ ప్రయాణికులను నిలువునా దోపిడీ చేసింది. పండుగ ముగిసినా తిరుగు ప్రయాణం లో కూడా ప్రత్యేక బస్సుల పేరిట టికెట్ ధరలు బారీగా పెంచి ఆర్డీనరీ బస్సులకు స్పెషల్ �
రాఖీ పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన ప్రజలకు తిరుగు ప్రయాణం తిప్పలు తప్పడం లేదు. మూడు రోజులు సెలవులు రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన జనమంతా తిరిగివెళ్తుండడంతో హైదరాబాద్ రూట్లో