ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యన�
శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాములను 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పంపిణీ చేశారు.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను ఎంపీడీఓ �
పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రతాప్రెడ్డి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాల పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ఎస్ మహేష్ తెలిపారు.
ఇప్పటి పిల్లలు చాలావరకు తరగతి పుస్తకాలే చదువుతారు. హై స్కూల్కు చేరుకునే సరికి ఆటలు, సినిమా పేజీలను దినపత్రికల్లో చూసే ప్రయత్నం చేస్తుంటారు. అంతేతప్ప రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాలు తెలుసుక�
Hindi names to English textbooks | ఎన్సీఈఆర్టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టారు. ఒకటి నుంచి ఆరో తరగతి టెక్ట్ బుక్స్కు గతంలో ఉన్న ఇంగ్లీష్ పేర్లను మార్చారు. హిందీ పేర్ల శీర్షికతో వాటిని ముద
రాష్ట్రంలో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్(ఎన్సీఎఫ్)-2023 ప్రకారం విద్యాశాఖ కొత్త పాఠ్యపుస్తకాలను దశలవారీగా రూపొందించనున్నది. 2014 తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేశారు.
విజ్ఞతతో ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉన్నది. అంత టి ప్రాధాన్యత కలిగిన చదువును కొందరు వ్యాపారంగా మలుచుకొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం గా ఫీజులను వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల�
అవసరం ఉన్నా..లేకున్నా.. పుస్తకాలు కొనిపించి.. పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నాయి పాఠశాలల యాజమాన్యాలు. కేవలం తరగతికి సంబంధించిన పుస్తకాలే కాకుండా అదనంగా కొనుగోలు చేయిస్తూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు గ
ఇంటర్ విద్యపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు పం�
తెలుగు పాఠ్యపుస్తకాల ముందుమాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూటకో రీతిన ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది.
కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అన్నంత పనికి ఒడిగడుతున్నది. ఆఖరుకు విద్యార్థులకిచ్చిన పాఠ్యపుస్తకాల్లోనూ కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నది.
ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయి. ఫీజులు, డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అంటూ యథేచ్ఛగా వసూలు చేస్తు న్నాయి. ఫీజుల నియంత్రణ పాటించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ర�