సర్కారు బడుల్లో నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభంకానున్నది. ఈ మేరకు బుధవారం సమగ్రశిక్షా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్యభట్టు మారిన షెడ్యూల్ను విడ
పాఠశాల విద్యకు సంబంధించి ఎన్సీఈఆర్టీ కీలక ప్రకటన చే సింది. 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు కొత్త సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలను తీసుకొస్తున్నామని, మిగతా తరగతుల కు ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించింది.
దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ‘ఇండియా’ పేరును పూర్తిగా తుడిచిపెట్టేసే పని ఊపందుకొన్నది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల �
జిల్లాలో ఎంపిక చేసిన 24 పాఠశాల ల్లో ఈ నెల 20న నిర్వహించే విద్యాదినోత్సవం నుంచి విద్యా ర్థులకు వారానికి మూడు రోజులు రాగి జావా పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఆదేశించారు.
పాఠశాలలు నెలన్నర వేసవి సెలవుల తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. సెలవుల్లో బంధువులు, టూర్లకు వెళ్లిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సంసిద్ధమయ్యారు.
జాతీయ స్థాయిలో రాజ్యాంగ సారాన్ని ప్రతిజ్ఞ రూపంలో మనకందించిన పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవిత చరిత్రను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదింపజేసి, పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూ
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ-NCERT) మరి కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. తాజాగా పిరియాడిక్ టేబుల్, ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను పదో తరగతి పాఠ్యపుస్�
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి. ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం బడి తెరిచిన రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు అవసరమైన చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల�
విద్యాబుద్దులతో,ఆటపాటలతో ఆనందంగా సాగే బాల్యదశ ప్రతి మనిషి జీవితంలో మరపురాని మధుర స్మృతిగా నిలుస్తుంది. ఈ కార్పొరేట్ విద్యా ప్రపంచంలో పిల్లలను యంత్రాలుగా మలిచే తల్లిదండ్రులు, తమ ప్రత్యేకత నిలుపుకోవడా�
తెలుగు అకాడమీతో ఆర్టీసీ ఒప్పందం కార్గో ఆదాయం పెంపునకు చర్యలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సరుకు రవాణా (కార్గో) ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పట