ఫ్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్బుక్స్ జిల్లా పుస్తక విభాగానికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని మండల కేంద్రాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో తరలి�
ఎన్సీఈఆర్టీ లేదా ఎస్సీఈఆర్టీ ఆమోదించిన టెక్ట్స్బుక్స్, మెటీరియల్ను మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఉపయోగించాలని రాష్ర్టాలకు ‘ఎన్సీపీసీఆర్' (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్�
Telangana | రాష్ట్రం సిద్ధించాక తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను తెలంగాణీకరించింది. దాదాపు అన్ని తరగతుల్లో తెలంగాణ భాష, యాస, మండలికం, చరిత్రకు చోటు కల్పించింది. మన స్వీయ అస్తిత్వానికి విద్యార్థుల పాఠ్య పుస్త
‘ మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు దాల్చడం.. ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవడం.. ఉచిత పుస్తకాలు, భోజనం, దుస్తులు ఇతర సౌకర్యాలు కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్�
జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది.
నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి బడిబాట పట్ట నున్నారు.
అరణ్యంలో చెంచుల విద్యాభ్యాసానికి సరస్వతీ విద్యాపీఠం బాసటగా నిలుస్తున్నది. చెంచు పెంటల్లో వలంటీర్లను ఏర్పాటు చేసి బాలబాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్ల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉమ్మడి పాలనలో విద్యార్థులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు �
NCERT | 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించారు.