Terror Attack | జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్�
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదుల�
Terror Attack: ఆర్మీ వాహనంపై జరిగిన అటాక్లో ఏడు మంది ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూంచ్, రాజౌరీ సెక్టార్లలో గాలింపు మొదలుపెట్టారు. పాక్లోని లష్కరే తోయిబాకు చె�
Mumbai | ముంబైకి హై అలర్ట్ ! కరుడుగట్టిన ఉగ్రవాది సిటీలోకి ఎంటరయ్యాడు. నగరంలో భారీ విధ్వంసానికి అతను స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యార
Khwaja Asif | రెండు రోజుల క్రితం పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా మరణించిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్లోని జెరూసలేం కాల్పుల మోతతో దద్దరిల్లింది. జెరూసలేంలోని నెవ్ యాకోవ్ బౌలేవార్డ్లో ఉన్న యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు.
Terror Attack | పాకిస్తాన్ పెషావర్లోని పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరణించారు. కాల్పులకు తెహ్రిక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ బాధ్యత వహించింది.
Terror attack fear | పాకిస్తాన్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మారియట్ హోటల్ను వెంటనే ఖాళీ చేయాలని, సెలవుల్లో హోటల్కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా భద్రతా హెచ్చరి
Terror accuse caught | 34 ఏండ్ల క్రితం విమానంలో బాంబు పేల్చిన వ్యక్తిని అమెరికా పట్టుకున్నది. లిబియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిందితుడు తన ఘనకార్యాన్ని వివరించడంతో అమెరికా ఇతగాడి ఆచూకీని పసిగట్ట�
Terror attack | జెరూసలెంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఒకరు చనిపోగా.. 15 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నదని, రిమోట్తో పేలుళ్లు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Jammu Kashmir | జమ్మూ కశ్మీర్లోని అవంతిపూర్లో భద్రతా దళాల క్యాంపు పై దాడి చేయాలన్న ఉగ్రమూకల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాల క్యాంపుపై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తొయిబా ఉగ్రసంస్థ కమాండర్ ము�
Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
మరో మూడు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనుండగా.. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉన్న సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడికి తీవ్రంగా ప్రయత్నించారు.