Jammu Kashmir | జమ్మూ కశ్మీర్లోని అవంతిపూర్లో భద్రతా దళాల క్యాంపు పై దాడి చేయాలన్న ఉగ్రమూకల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాల క్యాంపుపై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తొయిబా ఉగ్రసంస్థ కమాండర్ ము�
Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
మరో మూడు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనుండగా.. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉన్న సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడికి తీవ్రంగా ప్రయత్నించారు.
Terror Attack | స్వతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంప్పై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. దీంతో ముగ్గురు జవాన్లు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందువులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల ఓ ఉపాధ్యాయురాలుపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. గురువారం ఓ బ్యాంకు అధికారిని కాల్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలోని గోపాల్పొరా ప్రాంతంలో హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.
Baramulla | జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) మద్యం దుకాణంపై ఉగ్రదాడిని పోలీసులు ఛేదించారు. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులతోపాటు లష్కరే తొయిబాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.
Terror Attack | గణతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో శత్రువులు ఈ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు పథకాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు.
న్యూఢిల్లీ : అధికార దాహంతో ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడికి పధక రచన చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో నెలకొన్న భద్రతా లోపం ఓ డ్ర�