Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
జమ్ముకశ్మీరులో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో మ�
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిని (terror attack) నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తీవ్రంగా ఖండించారు.
Amit Shah | దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్ర�
పొరుగు దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో (Terror Attack) వణికిపోతున్నది. కరాచీలోని (Karachi) జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ఇద్ద�
Terror Attack | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ దర్బార్ సమీపంలోని సుంజ్వాన్ మిలిటరీ స్థావరం (Sunjwan army camp)పై సోమవారం దాడికి (Terror Attack) పాల్పడ్డారు.
High alert | దేశ రాజధాని ఢిల్లీలో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూలోన
Breaking news | ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కతువా జిల్లాలోని మచేడి ఏరియాలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. కాన్వాయ్పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కా
Reasi Attack: రియాసి టెర్రర్ అటాక్తో లింకున్న కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సుమారు 50 మంది అనుమానితులను అరెస్టు చేశారు. బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి
Manoj Sinha : జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
జమ్ముకశ్మీర్లోని రియాస్ (Reasi) వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది.
Sucurity check | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం రాత్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని ర�