Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిని (terror attack) నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తీవ్రంగా ఖండించారు.
Amit Shah | దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్ర�
పొరుగు దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ముష్కరుల వరుస దాడులతో (Terror Attack) వణికిపోతున్నది. కరాచీలోని (Karachi) జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ఇద్ద�
Terror Attack | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ దర్బార్ సమీపంలోని సుంజ్వాన్ మిలిటరీ స్థావరం (Sunjwan army camp)పై సోమవారం దాడికి (Terror Attack) పాల్పడ్డారు.
High alert | దేశ రాజధాని ఢిల్లీలో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మూలోన
Breaking news | ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కతువా జిల్లాలోని మచేడి ఏరియాలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. కాన్వాయ్పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కా
Reasi Attack: రియాసి టెర్రర్ అటాక్తో లింకున్న కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సుమారు 50 మంది అనుమానితులను అరెస్టు చేశారు. బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి
Manoj Sinha : జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
జమ్ముకశ్మీర్లోని రియాస్ (Reasi) వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది.
Sucurity check | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం రాత్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని ర�
Valdimir Putin: కన్సర్ట్ హాల్లో దాడికి పాల్పడింది ఇస్లామిక్ తీవ్రవాదులు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. కానీ ఉక్రెయిన్ లబ్ది కోసమే ఆ దాడి జరిగినట్లు కూడా పుతిన్ ఆరోపించారు. ఆ దాడిలో కీ�
రష్యా రాజధాని మా స్కోలో భీకర ఉగ్రదాడి జరిగింది. ఓ సంగీత కచేరీలో పాల్గొన్న ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల అనంతరం హాల్కు ని ప్పు పెట్టి పారిపోయార�
Terror Attack | రష్యా రాజధాని మాస్కోలో (Mascow) భారీ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు (US Warned Russia ) తెలిపింది.