Terrorists kill 2 non-local labourers | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని కుల్గాంలో జిల్లాలో ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపారు. మరో వ్యక్తికి
కాబూల్ : ఆప్ఘనిస్ధాన్లోని మసీదుపై దాడి ఘటనలో 100 మంది మరణించారు. కుందుజ్లోని మసీదుపై శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో మసీదులో వందల మం
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఇండియాలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబంధించి అలెర్ట్ జారీ చేసినట్లు కూ�
జో బైడెన్ | కాబూల్ ఎయిర్పోర్టు వద్ద వచ్చే 24 గంటల్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడుల�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కౌన్సిలర్ షంషు�