పులిచింతల జెన్కో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పులిచింతల జెన్కో ప్రాజెక్టులో వజినేపల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచార�
SC, ST Case | రైతాంగ సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన సందర్భంగా తాడేపల్లిలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా వైసీపీ ముఖ్య నాయకులపై తాడేపల్లి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు నమోదు చేశారు.
పాత కక్షలకు రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. పరస్పర హత్యలతో సూరారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
రామగిరి మండలం బుధవారం పేట శివారులోని ఎనిమిదో వార్డులో ఇండ్లకు నంబర్లు వేసేందుకు శనివారం గ్రామంలోకి వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో బుధవారం పేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా�
రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ మంట రేపింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు మొదలు పెట్టగా.. రై�
Ethanol factory | మానవ మనగడకు నిప్పు పెట్టే ఇథనాల్ కంపెనీ మాకొద్దని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఊరు వాడ , ఆడ, మగ కర్ర పట్టి కదిలింది. గుంపులుగా దండు కదిలి అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు.