రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ మంట రేపింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు మొదలు పెట్టగా.. రై�
Ethanol factory | మానవ మనగడకు నిప్పు పెట్టే ఇథనాల్ కంపెనీ మాకొద్దని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల రైతులు ఊరు వాడ , ఆడ, మగ కర్ర పట్టి కదిలింది. గుంపులుగా దండు కదిలి అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు.
excuse me | దారికి అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్క్యూజ్మీ’ అని ఒక మహిళ ఇంగ్లీష్లో అన్నది. అయితే మరాఠీలో మాట్లాడనందుకు ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు.
చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ రోడ్డులోని లక్ష్మీ సినిమా హాలు సమీపంలోని పుష్ప కిడ్స్ షాపులోకి ఆరుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే యజమానిపై రాడ్తో దుండగులు దాడి చేశ
Farmers Protest | నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ కోసం రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండా సర్వే చేపడుతున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
Manipur | మణిపూర్లో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. హింసాత్మకమైన జిరిబామ్ జిల్లాలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక నిరసనకారుడు మరణించాడు.
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి
Shillong University | మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్ఈహెచ్యూ)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రభా శంకర్ శుక్లా బంగ్లా, వాహనాన్ని గుర్తు తెలియని
Tension | టీడీపీ దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలకు పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి పై గురువారం చిత్తూరు జిల్లా పుంగనూర్లో దాడి జరిగింది.