Tension In Bihar | వారం కిందట అదృశ్యమైన పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాల్పులు జరిపి ఆయనను హత్య చేసినట్లు అనుమానించారు. కనుగుడ్లు పెకలించడంతోపాటు ప్రైవేట్ భాగాలు కోసి ఉండటం చూసి ఆగ్రహంతో రగిలిపోయార�
భారతదేశ ఉత్తర సరిహద్దు (ఎల్ఏసీ)లో పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ టెన్షన్ వాతావరణమే ఉన్నదని సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్పాండే తెలిపారు. 2020లో చైనా సైన్యంతో ఘర్షణ తర్వాత ఉత్తర సరిహద్దు పొడవున�
మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంఫాల్లో శుక్రవారం రాత్రి 200 మంది గుంపు రెండు వాహనాలకు నిప్పుపెట్టారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసుల తుపాకులను లాక్కోవడానికి ప్రయత్నించారు.
కర్ణాటకలోని శివమొగ్గలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీల విషయంలో రెండు గ్రూ�