పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం
సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు స�
నార్నూర్ : ఆధ్యాత్మికత, భగవంతుని స్మరణ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగం కావాలని అప్పుడే మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో జగదాం�
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్కార్ ఆదేశాలు షాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పునఃప్రారంభించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమి�
భైంసాటౌన్ : మండలంలోని దేగాం గ్రామంలో శుక్రవారం నుంచి కొనసాగుతున్న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పండితులు వేద మంత్రోశ్ఛరణలతో నూతన ఆలయంలో పెద్దతల్లి విగ్రహాన్ని ప్రత�
బెంగళూరు: కర్ణాటకలోని 200కుపైగా ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ విధించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మొత్తం 211 దేవాలయాలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వ మత సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత
హైదరాబాద్ శివారులోని 12 దేవాలయాల్లో చోరీ నిందితుడి అరెస్టు.. 6.5 లక్షల సొత్తు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎవరైనా గుడికెళ్తే గంటకొట్టి దేవున్ని ప్రార్థిస్తారు. కానీ, ఓ దొంగ
మంత్రి వేముల | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను నూతన ఈవో లవన్న శుక్రవారం దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్�
రోజూ ఆ గుడి మందు నుంచే పోతాం… దండం పెట్టుకుంటాం…అది పీనుగుల మల్లన్న గుడి అని తెలుసు… పీనుగుల మల్లన్న స్వామి చాలా పవర్ఫుల్ కోరిన కోరికలు తీరుతాయని అందరికీ తెలుసు… కానీ గుడికి ఆపేరెలా వచ్చిందో చాలా మంది
పూడూరు : దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం దామగుండ రామలింగేశ్వరస్వామి దే