బెంగళూరు: కర్ణాటకలోని 200కుపైగా ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ విధించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మొత్తం 211 దేవాలయాలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వ మత సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత
హైదరాబాద్ శివారులోని 12 దేవాలయాల్లో చోరీ నిందితుడి అరెస్టు.. 6.5 లక్షల సొత్తు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎవరైనా గుడికెళ్తే గంటకొట్టి దేవున్ని ప్రార్థిస్తారు. కానీ, ఓ దొంగ
మంత్రి వేముల | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను నూతన ఈవో లవన్న శుక్రవారం దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్�
రోజూ ఆ గుడి మందు నుంచే పోతాం… దండం పెట్టుకుంటాం…అది పీనుగుల మల్లన్న గుడి అని తెలుసు… పీనుగుల మల్లన్న స్వామి చాలా పవర్ఫుల్ కోరిన కోరికలు తీరుతాయని అందరికీ తెలుసు… కానీ గుడికి ఆపేరెలా వచ్చిందో చాలా మంది
పూడూరు : దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం దామగుండ రామలింగేశ్వరస్వామి దే
కడ్తాల్ : ఆలయ అర్చకుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆలయ అర్చక రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, జిల�
39 రోజుల తర్వాత తెరుచుకొన్న ఆలయాలు నేటినుంచి ఆర్జిత సేవలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో ఆలయాల్లో గుడిగంట మోగింది. దాదాపు 39 రోజుల తర్వాత రాష్ట్రంలోని ప్రముఖ ఆ�