హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూపు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించ
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి ద�
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయ
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�
ఆదాయం లేని పురాతన ఆలయాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని, బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. మారేడ్పల్
పాపన్నపేట ,మార్చి 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట లో నిర్వహిస్తున్న శ్రీరామ సీతా
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామ
బెంగళూరు: మహారాష్ట్రలో మొదలైన హనుమాన్ చాలీసా వివాదం తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వ్యాపించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప�
నిర్మల్ : తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపేట గ్రామంలో రూ.38 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర
షాబాద్, ఏప్రిల్ 26 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హన్మనాయక్ తండాలో వీరాంజనేయస్వామి దేవాలయం �
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�