నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
Nashik | మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది.
దేవతలు వచ్చేందుకు, రాక్షసులు సెలవు తీసుకునేందుకు ఘంటారావం చేస్తున్నాం. దేవతలను ఆహ్వానించే లాంఛనం ఇది’ అని పైశ్లోకానికి అర్థం. దైవారాధన ప్రారంభించే సమయంలో ఈ శ్లోకం పఠిస్తూ గంటానాదం చేస్తారు. కంటికి కనిప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ బుధవారం బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 53 ఆలయాలను కూల్చివేసేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూపు శ్రీవారిని దర్శించుకున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించ
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి ద�
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయ
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�
ఆదాయం లేని పురాతన ఆలయాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని, బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణ ప్రసాద్ సూచించారు. మారేడ్పల్
పాపన్నపేట ,మార్చి 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట లో నిర్వహిస్తున్న శ్రీరామ సీతా
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామ