జిన్నారం, మార్చి 28 : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం జిన్నారం ఎస్సీ కాలనీలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్�
గాజులరామారం, మార్చి 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మెట్టుగాని గూడ కోటగుట్ట పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థా
జిన్నారం, మార్చి 13 : ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం గ్రామంలో జరిగిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై జడ్పీవైస్ �
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఆలయాలకు ఈ పథ
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుళ్లకు కూడా దూప దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తూ వాటికి పునర్వైభవం తీసుకువస్తున్నారని గిరిజన �
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం, మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రం, కీసర రామలింగేశ్వరాలయంతోపాటు అన్ని ఆలయాల్లో అధికారులు ఏర్పాట్
కరీంనగర్ : రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్లో రూ. 25 లక్షల నిధులతో పో�
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం సమర్పించేందుకు కృషి చేయనున్నట్టు దేవాదాయశాఖ మంత్ర�
వైద్యుడిని నారాయణుడితో పోలుస్తాం. వైద్య నారాయణుడని కీర్తిస్తాం. కానీ, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్లో భూతనాథుడైన శివుడు వైద్యనాథుడై భవ రోగాలను వదిలిస్తున్నాడు. వ్యాధిగ్రస్థులకు ఆరోగ్యాన్�
పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం
సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు స�
నార్నూర్ : ఆధ్యాత్మికత, భగవంతుని స్మరణ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగం కావాలని అప్పుడే మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో జగదాం�
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సర్కార్ ఆదేశాలు షాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పునఃప్రారంభించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమి�
భైంసాటౌన్ : మండలంలోని దేగాం గ్రామంలో శుక్రవారం నుంచి కొనసాగుతున్న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పండితులు వేద మంత్రోశ్ఛరణలతో నూతన ఆలయంలో పెద్దతల్లి విగ్రహాన్ని ప్రత�