నిజాం రాజ్యంలోనే అతి పెద్ద హిందూ సంప్రదాయ సంస్థానం, ఖ్యాతిగాంచిన గద్వాల సంస్థానం యుద్ధ చరిత్రకు సాక్ష్యం గద్వాల నడిబొడ్డున ప్రతిష్ఠించిన ఎల్లమ్మ ఫిరంగి చరిత్రను గుర్తుచేస్తున్నది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.
Gajarayuni Gutta | చుట్టూ కొండలు.. వాటి నడుమ ప్రత్యేకతను సంతరించుకున్న గజరాయుని గుట్ట. ఏటవాలు గుట్టపై ఏ మూల చూసినా ఓ రాతి గుహ. చిన్నచిన్న గుహల్లో కాలానికి అందని చరిత్ర దాగి ఉంది. ప్రాచీన నాగరికతకు సంబంధించిన విచిత్రా�
పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం మళ్లీ యథావిధిగా భక్తుల సందర్శనార్థం తెరుస్తారు.
సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలను అర్చకులు మంగళవారం తెల్లవారుజామునే పూజలు నిర్వహించి ఉదయం 8 గంటల నుంచే ఆలయాల తలుపులు మూసివేశారు.
Chandippa Sri Marakata Shivalinga Someshwara Swamy Temple | మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన�
నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
Nashik | మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది.
దేవతలు వచ్చేందుకు, రాక్షసులు సెలవు తీసుకునేందుకు ఘంటారావం చేస్తున్నాం. దేవతలను ఆహ్వానించే లాంఛనం ఇది’ అని పైశ్లోకానికి అర్థం. దైవారాధన ప్రారంభించే సమయంలో ఈ శ్లోకం పఠిస్తూ గంటానాదం చేస్తారు. కంటికి కనిప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�