బెంగళూరు: మహారాష్ట్రలో మొదలైన హనుమాన్ చాలీసా వివాదం తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వ్యాపించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప�
నిర్మల్ : తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపేట గ్రామంలో రూ.38 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర
షాబాద్, ఏప్రిల్ 26 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హన్మనాయక్ తండాలో వీరాంజనేయస్వామి దేవాలయం �
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�
జిన్నారం, మార్చి 28 : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం జిన్నారం ఎస్సీ కాలనీలో పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్�
గాజులరామారం, మార్చి 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని మెట్టుగాని గూడ కోటగుట్ట పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాల
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థా
జిన్నారం, మార్చి 13 : ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం గడ్డపోతారం గ్రామంలో జరిగిన కట్టమైసమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై జడ్పీవైస్ �
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 బడ్జెట్లో హైదరాబాద్లోని 1,736 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం రూ. 12.50 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లోని ఆలయాలకు ఈ పథ
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గుళ్లకు కూడా దూప దీప నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తూ వాటికి పునర్వైభవం తీసుకువస్తున్నారని గిరిజన �
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం, మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని క్షేత్రం, కీసర రామలింగేశ్వరాలయంతోపాటు అన్ని ఆలయాల్లో అధికారులు ఏర్పాట్
కరీంనగర్ : రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్లో రూ. 25 లక్షల నిధులతో పో�
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం సమర్పించేందుకు కృషి చేయనున్నట్టు దేవాదాయశాఖ మంత్ర�
వైద్యుడిని నారాయణుడితో పోలుస్తాం. వైద్య నారాయణుడని కీర్తిస్తాం. కానీ, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్లో భూతనాథుడైన శివుడు వైద్యనాథుడై భవ రోగాలను వదిలిస్తున్నాడు. వ్యాధిగ్రస్థులకు ఆరోగ్యాన్�