కడ్తాల్ : ఆలయ అర్చకుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆలయ అర్చక రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, జిల�
39 రోజుల తర్వాత తెరుచుకొన్న ఆలయాలు నేటినుంచి ఆర్జిత సేవలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో ఆలయాల్లో గుడిగంట మోగింది. దాదాపు 39 రోజుల తర్వాత రాష్ట్రంలోని ప్రముఖ ఆ�
అర్చకులకు టీకాలు ఇప్పించాలి సీఎంను కోరిన గంగు ఉపేంద్రశర్మ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): హిందూ ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యన�
‘దేవుడొక్కడే’ అని మానవులందరూ అంగీకరించినా, దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ‘ఇది మా దేవాలయం కాదు, ఇందులో ఉన్నది మా దేవుడు కాదు. ఈ గుడికి నేను పోనక్కర్లేదు, పోను’ అన్న భావన కొందరిలో సహజమై పోతున్నది. ఇంతవరకు
గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�