ప్రతి ఏడాది తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాల పేరిట సాహితీవేత్తలను సముచిత రీతిలో సత్కరిస్తున్నదని ఉపాధ్యక్షుడు, ఆచార్య టి.కిషన్రావు పేర్కొన్నారు. బుధవారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పొట�
‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఆలోచనలకు పదును పెట్టారు. సమ సమాజాన్ని మేల్కొలిపే, ఆలోచింప చేసే కథలు అందించారు. ఒక్కో కథకు ఒక్కో చరిత్ర.. చదివినకొద్దీ.. ఇంకా చదవాలనిపించే ఉత్సాహం. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాదిగా కథలు వచ్చిచేరాయి.. తెరిచి చూస
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురసారానికి ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీమూర్తులకు ప్రతి ఏటా భారత జాగృతి ప్రదానం చేసే తొలి అవార్డును ఎన్�
జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఉత్తమ ప్రాజెక్టు విజేతలుగా ఎంపికైన వారికి మంగళవారం హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులు ప్రదానం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన�
ప్రతి విద్యార్థికి యూనిక్ ఐడీ అమలు చేసేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్టూడెంట్ ఆథరైజేషన్ సాఫ్ట్వేర్ను వినియోగించనున్నది.
తెలుగు వర్సిటీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన యోగా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుపై అత్యధికులు ఆసక్తిచూపుతున్నారు.
హైదరాబాద్ సిటిబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ‘తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
సంగీతం, సాహిత్యం, సినీరంగానికి ఆర్వీ.రమణమూర్తి చేసిన కృషి అనిర్వచనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. కళావేదిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బుధవారం పలువురు
ప్రవేశాలు కల్పించేందుకు తెలుగు వర్సిటీ నిర్ణయం కొత్తగా 2 విభాగాలు, 19 కొత్త కోర్సులకు ఆమోదం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల ప్రవేశాలపై పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీ�
తెలుగు యూనివర్సిటీ, మార్చి 28: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్లో నిర్వహించనున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీ మురళీకృష్ణ సోమవారం తె�
ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప