తెలుగు వర్సిటీలో తొలిసారిగా ప్రవేశపెట్టిన యోగా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుపై అత్యధికులు ఆసక్తిచూపుతున్నారు.
హైదరాబాద్ సిటిబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ‘తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
సంగీతం, సాహిత్యం, సినీరంగానికి ఆర్వీ.రమణమూర్తి చేసిన కృషి అనిర్వచనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. కళావేదిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బుధవారం పలువురు
ప్రవేశాలు కల్పించేందుకు తెలుగు వర్సిటీ నిర్ణయం కొత్తగా 2 విభాగాలు, 19 కొత్త కోర్సులకు ఆమోదం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల ప్రవేశాలపై పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీలక నిర్ణయం తీ�
తెలుగు యూనివర్సిటీ, మార్చి 28: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్లో నిర్వహించనున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీ మురళీకృష్ణ సోమవారం తె�
ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప
తెలుగుయూనివర్సిటీ : భారతదేశాన్ని జాగృతం చేసిన స్వామి వివేకానంద గొప్ప మేధావి శాసనమండలి సభ్యులు ఎస్. మధుసూదనాచారి అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్బంగ�
తెలుగుయూనివర్సిటీ, జనవరి 12 : తెలంగాణ ప్రాంతం లో మిళితమైన విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను పరిరక్షించుకునే బాధ్యత సమాజంపైనే ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు అత్యంతక్రియాశీలకంగా పాల్గొన్నారని కవి, విమర్శకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతు�
తెలుగుయూనివర్సిటీ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో విశేషమైన సేవలు అందించిన 44మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను గురువారం ప్రకటించింది. ఉ�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు (అమెరికా), ప్రముఖ సంఘసేవకురాలు కవితా చల్లా సామాజిక సేవకు గాను కళాసేవారత్న పురస్కారాన్నిఅందుకున్నారు. నటరాజ్ అకాడమీ, యువకిరణం సంయుక్తాధ్వర్యం
తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 27: తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఇతోధికంగా సేవలందిస్తున్న ప్రఖ్యాత సాహితీవేత్తలు ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్య కృషిని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అభిన�
12 మందిని ఘనంగా సత్కరించిన తెలుగు వర్సిటీ తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 18: సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన పలువురు ప్రముఖులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలతో ఘనంగా �
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ | నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు.