తెలుగుయూనివర్సిటీ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో విశేషమైన సేవలు అందించిన 44మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను గురువారం ప్రకటించింది. ఉ�
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు (అమెరికా), ప్రముఖ సంఘసేవకురాలు కవితా చల్లా సామాజిక సేవకు గాను కళాసేవారత్న పురస్కారాన్నిఅందుకున్నారు. నటరాజ్ అకాడమీ, యువకిరణం సంయుక్తాధ్వర్యం
తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 27: తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఇతోధికంగా సేవలందిస్తున్న ప్రఖ్యాత సాహితీవేత్తలు ఎల్లూరి శివారెడ్డి, జుర్రు చెన్నయ్య కృషిని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అభిన�
12 మందిని ఘనంగా సత్కరించిన తెలుగు వర్సిటీ తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 18: సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన పలువురు ప్రముఖులను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలతో ఘనంగా �
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ | నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు.
PSTU | నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలను ఈ నెల 17న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వ�
పేద విద్యార్థులకు తెలుగు వర్సిటీ ఆఫర్ దాతల ద్వారా స్పాన్సర్షిప్ పథకం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): డబ్బులు లేక ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులుఎవరూ విద్యకు
Telugu University : ఫీజులు చెల్లించలేని నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులను...