ప్రముఖ పారిశ్రామికవేత్త, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ఇది చేగూరి సరిత ఇల్లు. వీళ్లంతా రేపటి లేడీస్ టైలర్స్. సరిత వాళ్ల టీచర్. ఆమె ఎం.ఎ తెలుగు చదివింది. బి.ఎడ్ చేసింది. కొంతమంది టీచర్లు ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ అదనపు సంపాదన కోసం కష్టపడుతుంటారు. స�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ద కాలం దాటింది. మొన్నటి జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది. దీంతో తెలంగాణ అస్తిత్వ ప్రదర్శనకు ఆఖరి అవరోధం కూడ�
నాడు, నేడు కవులది ఒకే చూపు, ఒకే దారి. సూర్యోదయపు తొలి కిరణాలను అందిపుచ్చుకొని పొద్దు పొడుపుల వెంట చైతన్యం వైపు పరుగులు తీయడం. ఇందుకు కరీంనగర్ కవులు మినహాయింపేమీ కాదు.
KTR | నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్ణయించారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. పదేండ్ల పాట విభ
అందరూ రచనలు చేయడం వేరు. అమ్మ రాయడం వేరు. అమ్మ రాతలో అభిమానం తొంగిచూస్తుంది. అనునయం హత్తుకుంటుంది. ఆవేశమూ అంతే రీతిలో హెచ్చరిస్తుంది. పడిశం పట్టిన సమాజానికి అమ్మ రాత మిరియాల చారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం బాచుపల్లిలోని యూనివర్సిటీ ప్రాంగణం విస్తరణ సేవా విభాగంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా సాహిత్య, సాంస్క్రృతిక, లలిత కళా రంగ�
ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన 30మంది మహిళలకు ఉమెన్ ఐకాన్-2024అవార్�
సమాజంలోని రుగ్మతలను రూపుమాపే రచనలు సాగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు భాషా సాహిత్యాలకు దశాబ్దాలుగా కొలకలూరి కుటుంబం ఎనలేని సేవలందిస్తున్నదని వక్తలు ప్రశంసించారు.
పాల్కురికి సోమనాథుడి తత్వం, సామాజిక సేవ తరతరాలకు ఆదర్శమని, మహాకవి జన్మించిన ఈ నేలను సందర్శిస్తే తనువు పులకరిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు అన్నారు.
ప్రతి ఏడాది తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారాల పేరిట సాహితీవేత్తలను సముచిత రీతిలో సత్కరిస్తున్నదని ఉపాధ్యక్షుడు, ఆచార్య టి.కిషన్రావు పేర్కొన్నారు. బుధవారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పొట�
‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
ఆలోచనలకు పదును పెట్టారు. సమ సమాజాన్ని మేల్కొలిపే, ఆలోచింప చేసే కథలు అందించారు. ఒక్కో కథకు ఒక్కో చరిత్ర.. చదివినకొద్దీ.. ఇంకా చదవాలనిపించే ఉత్సాహం. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాదిగా కథలు వచ్చిచేరాయి.. తెరిచి చూస