‘చారల పిల్లి’ పుస్తకంలో వేంపల్లె షరీఫ్ రాసిన కథ ‘బడే పీర్' చదివితే ప్రేమ్చంద్ రాసిన ‘ఈద్గా’ కథ గుర్తుకువస్తుందన్నారు ఓల్గా తన ముందుమాటలో. ఇదే షరీఫ్ రాసిన ‘జుమ్మా’ పుస్తకంలో ఉన్న ‘పర్దా’ కథ చదివి... ‘�
తెలుగు వర్సిటీ బోధనకే పరిమితం కాకుండా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, లలితకళలను విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చే యడం అభినందనీయమని ఉస్మానియా వి శ్వ విద్యాలయం పట్టణ పర్యావరణ ప్రాం తీయ అధ్యయన కేంద్రం పూర్వ స
తెలుగు భాషా సాహిత్య కళారంగాలను కాపాడుకునే దిశగాఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయం రాను రాను తన ప్రభను కోల్పోతున్నదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అసహనం
నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందజేసింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు చేతుల మీదుగ�
తెలుగు భాషా అస్తిత్వానికి ప్రతీకగా నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో సేవలందిస్తున్న సృజనశీలురులకు పురస్కారాలు అందజేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయడం అభినందనీయని త�
Telugu University | సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు సోమవారం ఒక ప్రకటనలో వెల�
BFA | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బీఎఫ్ఏ శిల్పకళ, చిత్రలేఖనం కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్ర
వినూత్న ఆలోచనలతో మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటూ స్టార్టప్ ఏకో సిస్టంలో స్థిరమైన వ్యాపారం నిర్మించడంలో మార్గదర్శకుడిగా కృషి చేయగలనని ప్రముఖ స్టార్టప్ నిపుణులు వివేక్ వర్మ అన్నారు.
Telugu University | పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవార�
దశాబ్దాలుగా నలిగిపోయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో కీలక ఘట్టానికి చేరుకుంది. నిరుడు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లులను నేడు అసెంబ్లీలో ప్ర�
తెలుగు వర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చనున్నది. కొత్తగా సురవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారుచేసింది. శనివారం అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.