విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది.
తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణంలోని గ్రౌండ్ఫ్లోర్ను ఆది ధ్వని సంస్థకు అప్పగిస్తున్నారన్నది అబద్ధమని, సదరు సంస్థను కేటాయిస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వర్సిటీ వీసీ ఆచార్య వెలు
‘ఇంకెప్పుడు ఖాళీ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయరా?. ముఖ్యమంత్రి చెప్పాక కూడా పట్టనట్టు వ్యవహరించడమేంది? ఇవీ తెలుగు యూనివర్సిటీ అధికారులపై సీఎంవో నుంచి వస్తున్న ఒత్తిళ్లు.
‘ఇటేటు రా అంటే.. ఇళ్లంతా నాదే అన్నట్టు’ ఆద్యకళ మ్యూజియం నిర్వాహకుల తీరు ఉన్నది. రూ.5 కోట్ల గ్రాంట్ కోసం మ్యూజియం నిర్వాహకులు ఏకంగా యూనివర్సిటీ భవనాన్నే కబ్జాచేసే కుట్ర జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్�
తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి) ప్రాంగణంలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు అంశం రచ్చకెక్కుతున్నది. ప్రైవేట్ మ్యూజియానికి యూనివర్సిటీని కేటాయించడం వివాదాస్పదమవుతున్నది.
చాలామందికి సినిమాలంటే ఇష్టం. కానీ, ఆ యువకుడికి మాత్రం ప్యాషన్. సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో కృష్ణనగర్ బాట పట్టాడు. ఒక్క అవకాశమూ దక్కించుకోలేకపోయాడు. తనను తాను నిరూపించుకునేందుకు రంగస్థల నటుడిగా తన
మానవ జీవిత అంతరంగపు లయల్ని అక్షరమయం చేసి భిన్న ప్రక్రియల్లో విశిష్టమైన రచనలు అందించిన రామా చంద్రమౌళి 1950 జూలై 8న వరంగల్లో రాజ్యలక్ష్మి, కనకయ్య దంపతులకు జన్మించారు.
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుండి..
Folk Arts | గురువారం హంటర్ రోడ్డులోని పీఠం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సు విద్యార్థులకు జానపద కళలపై అవగహన కార్యక్రమం జరిగింది.
‘చారల పిల్లి’ పుస్తకంలో వేంపల్లె షరీఫ్ రాసిన కథ ‘బడే పీర్' చదివితే ప్రేమ్చంద్ రాసిన ‘ఈద్గా’ కథ గుర్తుకువస్తుందన్నారు ఓల్గా తన ముందుమాటలో. ఇదే షరీఫ్ రాసిన ‘జుమ్మా’ పుస్తకంలో ఉన్న ‘పర్దా’ కథ చదివి... ‘�
తెలుగు వర్సిటీ బోధనకే పరిమితం కాకుండా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, లలితకళలను విశ్వవ్యాప్తం చేసే దిశగా కృషి చే యడం అభినందనీయమని ఉస్మానియా వి శ్వ విద్యాలయం పట్టణ పర్యావరణ ప్రాం తీయ అధ్యయన కేంద్రం పూర్వ స
తెలుగు భాషా సాహిత్య కళారంగాలను కాపాడుకునే దిశగాఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయం రాను రాను తన ప్రభను కోల్పోతున్నదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అసహనం
నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందజేసింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు చేతుల మీదుగ�
తెలుగు భాషా అస్తిత్వానికి ప్రతీకగా నెలకొల్పబడిన తెలుగు విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో సేవలందిస్తున్న సృజనశీలురులకు పురస్కారాలు అందజేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలుగజేయడం అభినందనీయని త�