రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్
Tammineni Veerabhadram | వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీఎం కేసీఆర్ ప్రకటించారని, అందుకే బీఆర్ఎస్కు మద్దతిస్తున్నామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సమర్థించే ముందు పార్టీ పేరు, నాయకుడి బొమ్మ
CM KCR | బీజేపీ చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్ది ప్రాఫిట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బీజేపీ అంటూ కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే.. మా పాలసీ నేషనలైజేషన్ అని �
CM KCR | ప్రశ్నించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్లాంటి భావజాలం ఉన్న పార్
SGPC Dhami | మొహలీలో ఎస్జీపీసీ చీఫ్ ధామి కారుపై అటాక్ జరిగింది. సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారు ధామి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.
CM KCR | బెస్ట్ ఫుడ్ ఆఫ్ చైన్గా భారతదేశం ఉండాల్సిందని.. కెనడా నుంచి కంది పప్పు దిగుమతి చేసుకుంటుందా? లక్షల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటామా? సిగ్గుచేటు అంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం �
Biden and Kamala | అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఉచ్చరించడంలో జో బైడెన్ తడబడ్డాడు. గతంలో కూడా కమలా హారిస్ను అధ్యక్షుడిగా సంబోధించి బైడెన్ పప్పులో కాలేశాడు.
Wrestlers strike | భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. జంతర్ మంతర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
BRS Khammam Sabha | బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళుర్�