ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్�
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి �
దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న చరిత్రాత్మక సభకు ఖమ్మం వేదికైంది. నేడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతదేశ రాజకీయ యవనికపై పాత శక్తుల ఏకీకరణకు, కొత్త శక్తి పుట్టుకకు నాంది పలుకబోతున్నది. 2001లో
అంధత్వరహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం
రైతుల కోసం పోరుబాటలు.. ధర్నాలు.. నిరసనలు.. ఆందోళనలు జరిగాయి. చిన్న చిన్న ఉద్యమాలూ నడిచాయి. అవి ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటిది దేశంలోని అన్నదాతలందరినీ ఏకం చేసి కే�
దేశంలో బీజేపీ అవినీతి, మతతత్వ పాలనను అంతమొందించడంలో భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషించనున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పా రు. కేంద్రంలో �
అధర్మం పెచ్చరిల్లినప్పుడు, దౌర్జన్యం రాజ్యమేలుతున్నప్పుడు కాలం కారణ జన్ములను కంటుంది. భారత దేశ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. జయప్రకాశ్ నారాయణ, చరణ్ సింగ్, ఎన్టీఆర్ అలాంటి వారే. ఇప్పుడ
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్య�
Jagadish Reddy | మతతత్వ పునాదులపై నిర్మించుకున్న బీజేపీ అస్థిత్వం ఖమ్మం సభతో పటాపంచలుకానుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ పతనం ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని
Sarfaraz Khan | రంజీ ట్రోఫీలో అదరగొడ్తున్న సర్ఫరాజ్ ఖాన్ మరో సెంచరీ నమోదు చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 125 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతడికిది మూడో సెంచరీ కావడం విశేషం.
Land sinking | జోషీమఠ్ దృశ్యాలు ఇప్పుడు హిమాచల్లోని మండీ జిల్లాలో కనిపిస్తున్నాయి. మండీ జిల్లాలోని మూడు గ్రామాల్లో భూమి కుంగిపోయింది. 32 ఇళ్లలో పగుళ్లు ఏర్పడటంతో ప్రజలు భయపడిపోతున్నారు.
Panchayati Raj Group | పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధుల కోసం ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళ
Taliban super car | అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనలో సూపర్ కార్ మడా 9 తయారైంది. ఈ కారును 30 మంది ఇంజినీర్లతో కలిసి ఎన్టాప్ సంస్థ సిద్ధం చేసింది. ఫీచర్స్, మార్కెట్ రేట్ ఇంకా వెల్లడికాలేదు.
Aishwarya Rai | బాలీవుడ్ నటి ఐశ్యర్యారాయ్ బచ్చన్కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిన్నార్లోని ఓ భూమికి సంబంధించి ఆమె పన్ను చెల్లించకపోవడంతో ఈ నోటీసులు జారీ చేశారు. ఏడాది నుంచి భూములకు