Road Accident | జార్ఖండ్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను పికప్ చేసుకునే వ్యాను బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
Russia commander | ఉక్రెయిన్పై యుద్ధంలో విజయం కోసం రష్యా కొత్త కమాండర్ను తీసుకొచ్చింది. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గా వ్యవహరిస్తున్నా ఈయన రాకతో యుద్ధం మరింత తీవ్రమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఏడు కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Green Tea | గ్రీన్ టీ ఇప్పుడు ట్రెండ్గా మారింది. అందరూ గ్రీన్ టీ తాగుతున్నారు. అయితే, ఎంత తాగాలి.. ఎప్పుడు తాగాలి.. ఎలా తాగకూడదు.. అనే విషయాలు తెలియక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులతోపోలిస్తే కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంట�
కేంద్రియ విద్యాలయాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అత్యంత నాణ్యమైన విద్యకు కేరాఫ్గా ఉన్న ఈ విద్యాలయాలకు టీచర్ల కొరత ఏర్పడింది. దీంతో బోధించే వారు లేకపోవడంతో పిల్లలకు రెండు, మూడు రోజుల పా�
కేజీ టు పీజీ విద్య సీఎం కేసీఆర్ కల అని, అందుకు ప్రతిరూపమే రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలు ఏర్పాటైనట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ‘మనఊ�
Rishabh Pant | భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. రిషబ్ డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విష�
India - New Zealand 1st ODI | త్వరలో భారత్లో న్యూజిలాండ్ జట్టు పర్యటించనున్నది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఈ నెల 18న ప్రారంభం కాబోయే మొదటి వన్డే మ్యాచ్కు హైదరాబాద్లోని రాజీవ్గాందీ ఇంటర్నేష�
ODI Ranks | వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. విరాట్ కోహ్లీ 6 వ ర్యాంకు, రోహిత్ శర్మ 8 వ ర్యాంకు దక్కించుకున్నాడు. కాగా, టీ 20 లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.