Fungal Sinusitis | వైరల్, బ్యాక్టీరియల్ సైనసైటిస్ కాకుండా ఫంగల్ సైనసైటిస్ కూడా మనల్ని వేధిస్తుంటుంది. ముక్కులోని సైనస్లలో వైరస్ ఇన్ఫెక్షన్ చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే ఇన్ఫెక్
Heart attack | చలికాలంలో సాధారణ సమస్యలతో పాటు గుండె సంబంధ సమస్యలు కూడా వేధిస్తుంటాయి. చలికాలంతో గుండెపోటుకు సంబంధం ఉంటున్నందున ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరమంటున్నారు నిపుణులు
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. కొందరు యువత పెడచెవిన పెడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రహదారిపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ.. ప్రజలను ఇ�
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పేరుతో రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం ద్వారా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. కాగా, గతంలో భారత పర�
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
పితృశోకంతో బాధపడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం పరామర్శించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో గం�
ఈ నెల 18న ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగసభకు జన ప్రభంజనం కోసం జిల్లా గులాబీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టగా.. మరోవైపు పోలీ సు అధికారులు ఏర్పాట్లలో నిమ
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బయోఏషియా-2023 సదస్సును నిర్వహించనున్నది. ప్రతి ఏటా నిర్వహించే ఈ సదస్సు కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘అడ్వాన్సింగ్ ఫ�
అనుమతి లేకుండా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు
Minister Harish Rao | తెలంగాణ ప్రాంతంపై సీఎం కేసీఆర్కు ఉన్నంత ప్రేమ మోదీకి ఉంటుందా?.. ఆయనకు ఎప్పటికైనా గుజరాత్పైనే ఉంటుందని అని మంత్రి హరీశ్రావు అన్నారు. అన్ని పథకాలు అక్కడికి తీసుకెళ్లారని, ఎవరో ఏదో మాట్లాడరని ఆగ�
Governor Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న అసెంబ్లీలో తమిళనాడుకు బదులుగా తమిళ్గం అని పేరు పెట్టాలని చెప్పగా.. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్లు కేంద్రం వైపు నిలబడాల�