కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద�
Ganga Vilas cruise | అట్టహాసంగా మొదలైన గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం బిహార్ ఛాప్రలో నిలిచిపోయింది. గంగా నదిలో నీరు లోతు తక్కువగా ఉండటంతో చిక్కుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి అండగా నిలిచింది.
Delhi Assembly | ఇవ్వాల్టి నుంచి మొదలైన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడ్డాయి. ఎల్జీపై ఆప్ సభ్యులు ఆగ్రహంతో వెల్లోకి రాగా.. బీజేపీ సభ్యులు ఆక్సీజన్ సిలిండర్లతో సభకు వచ్చారు.
China Explosion | తూర్పు చైనాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. అనంతరం అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు చనిపోగా.. 12 మంది గల్లంతయ్యారు. మరో 34 మందికి త్రీవ గాయాలయ్యాయి.
Myanmar weapons | మయన్మార్లో ఆయుధాల తయారీ పట్ల యూఎన్ ఆందోళన చెందుతున్నది. చైనా, భారత్, అమెరికా, జపాన్ సహా 13 కంపెనీలు సాయపడుతున్నాయని యూఎన్ నివేదిక వెల్లడించింది.
family suicide | ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలోన తార్నాకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక రూపాలి అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న ఓ భవనంలో కుటుంబం నివసిస్తున్నది. నిన్నటి ను�
Rakhi Sawant | ఓ అభిమానిపై చిరు కోపం ప్రదర్శిస్తూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. గతంలో అయితే వేరే కథ.. ఇప్పుడు పెండ్లయింది.. ముట్టుకోలేరని అభిమానిని రాఖీ వారించింది.
Kotpally project | సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం
World's Coldest City | రష్యాలోని యాకుట్స్క్ నగరం ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా రికార్డెలకెక్కింది. ఇక్కడ మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందంట.
Remote Voting Mechine | ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) పనితీరుపై భారత ఎన్నికల సంఘం సోమవారం డెమో నిర్వహించింది. కాంగ్రెస్తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
SC Collegium | సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని సీజేఐకి సూచిస్తూ న్యాయ మంత్రి లేఖ రాశారు.
Iron rich drinks | శరీరంలో ఐరన్ లోపం సమస్య ఇటీవల చాలా సాధారణమైపోయింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇంటి వద్ద దొరికే కొన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలతో స్మూతీలు, జ్యూస్లు చేసుకోవచ్చు.
TTD news | తిరుమలలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడు, ఆండాళ్ అమ్మవారికి కల్యాణం కడు రమణీయంగా నిర్వహించారు.
| దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత�