Talasani Srinivas Yadav | నగరంలోని అనుమతి లేని పరిశ్రమలు, గోదాంలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో డెక్కన్ స్టోర్స్లో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
అవాస్తవాలు మాట్లాడుతున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మోసపోయారు. ఆయన ఖాతాలో నుంచి దాదాపు 103 కోట్లు మాయమయ్యాయి. దీనిపై ఆయన న్యాయవాదులు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రావడంతో 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ఉత్తర భారతదేశం చలిగాలుల గుప్పిట్లో గజగజలాడుతున్నది. ఢిల్లీ, కాన్పూర్లో గత చలిగాలుల రికార్డులు బద్దలయ్యాయి. యూపీ, ఉత్తరాఖండ్లో వానలు పడే సూచనలున్నాయి.
కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్,ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఆ రాష్ట్రాల సీఎం లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ�
ఆడవాళ్లు ప్రతినెలా వినియోగించే శానిటరీ ప్యాడ్స్తో వారి ఆరోగ్యం చెడిపోతున్నది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఇటీవల జమ్మూకశ్మీర్లోని ప్రముఖ హిల్స్టేషన్ సోనామార్గ్లో అవలాంచ్ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మంచు ఉప్పెన టిబెట్లోని నైరుతి ప్రాంతాన్ని ముం�
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�