Crime news | వారిది ప్రేమ వివాహం. ఒకరినొకరు ప్రేమించుకుని నాలుగేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా వారి కాపురం సజావుగానే సాగింది. ఇటీవలే ఆమె గర్భం దాల్చింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ భర్తలో ఊహించని మార్ప
Crime news | ఓ తాగుబోతు వేధింపులు భరించలేక వచ్చిన భార్య వచ్చినట్టే వదిలి వెళ్లిపోయింది. అలా మొత్తం 11 మందిని పెళ్లి చేసుకోగా ఆ పదకొండు మంది అతడిని విడిచిపెట్టి పోయారు. పేరుకు 11 పెళ్లిళ్లు చేసుకున్నా ఏ భార్యా ఎక్కు
Home Theater Explosion | పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పెళ్లి రోజులు, పుట్టిన రోజులు లాంటి శుభకార్యాల సందర్భంగా బంధుమిత్రులు బహుమతులు సమర్పిస్తుంటారు. ఇలా వచ్చే బహుమతులు ఆ బహుమతులు అందుకున్న వారిని మురిపించేలా, సంతోషపెట్�
Kadiyam Srihari | సీఎం కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలని కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
Local Train | యాదాద్రి వరకు విస్తరించనున్న లోక్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి సోమవారం లే
Petrol Rate | పేదలకు, ధనికులకు వేర్వేరు రేట్లకు పెట్రోల్ను విక్రయించనున్నట్లు యాదాది దేశం పాక్ పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు. రష్యా నుంచి తొలి ముడి చమురుతో షిప్ పాక్కు చేరుకుంటుందని, ఆ తర్వాత పేదలకు తక్కువ �
Minish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు (CBI Court) ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది.
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు �
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను �
హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బం
భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా తెలంగాణ సర్కారు ‘కూల్రూఫ్ పాలసీ 2023-28’ని రూపొందించింది. ఈ పాలసీని మాసబ్ట్యాంకులోని సీడీఎంఏ కార్యాలయంలో సోమ వారం మంత్రి కేటీఆర్ ప్రా�
ఈ ఏడాది హజ్ యాత్రకు డ్రా పద్ధతిలో 5,278 మం దిని ఎంపికచేసినట్టు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మ హ్మద్ సలీం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీయుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 5 లక్షల మంది హజరుకానున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ