Cyberabad data leak | సైబరాబాద్ పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 16కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి అమ్మినట్లుగా విచారణలో గుర్తించారు.
CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�
BRS | తెలంగాణలో ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విజయం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ(Mlc) కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.
Tornado | అమెరికాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వానకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడోలతో భారీ నష్టం జరిగిందని, 160 కిలో�
Brahmotsavam | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల్లో భాగంగా శనివారం స్వామివారు హనుమంత వాహనం(Hanumanta vehicle)శ్రీరాముడు దర్శనమిచ్చారు.
Minister Harish Rao | రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ ప�
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ మాసానికి సంబంధించించిన టికెట్లను 27న ఉదయం 11 గంట�
Zahir Khan | శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ�
Minister Indrakaran Reddy | నిర్మల్ : అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్�
Idiotic Media | ఐడియాటిక్ మీడియా ద్వారా స్థానిక భాషలలో మీమ్ మార్కెటింగ్ జరుగుతోంది. ఈ మీమ్ మార్కెటింగ్ అనేది సంప్రదాయానికి భిన్నమైన ప్రాజెక్టు. భాష, లొకేషన్తో సంబంధం లేకుండా నవ్వును తెప్పించడం ఈ మీమ్ కాన్సెప�
Corona Virus | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో, 1590 మందికి వైరస్ సోకింది. ఆరుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు నేడు స్వపరిపాలనలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్ని ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) అ