మన శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడం వల్లే రోగాలు చుట్టుముడతాయని నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, రక్షణలో నూతన కానిస్టేబుళ్లు తమ కర్తవ్యాన్ని విస్మరించవద్దని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 166 మంది ఆర్టీసీ కానిస్టేబు�
Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గా
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కోకొల్లలుగా పేపర్ లీకేజీలు అవుతున్నా అక్కడి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామాలు చేయడం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్న
Democracy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP government) దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందని సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు(CPI(M) Polit Bureau Member) బీవీ రాఘవులు ఆరోపించారు.
Minister Jagadish Reddy | దేశానికి బీజేపీ ప్రమాదకరమైతే అత్యంత ప్రమాదకరం ఆర్ఎస్ఎస్ భావజాలమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు.
Minister Srinivas Goud | త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ మండలానికి సాగునీటిని తీసుకువస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas goud) తెలిపారు.