pregnant woman died | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సహా గర్భిణి దుర్మరణం చెందారు. మృతులను నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డపల్లి గ్రామానికి చెందిన �
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు.
Minister Koppula Eshwar | దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మలక్పేట దివ్యాంగుల సంక్షేమ భవన్లో సోమవారం క్వాల్ కం అండ్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో సీనియ�
Viral news | అల్లుళ్లకు అత్తగారిళ్లలో రాచమర్యాదలు చేస్తుంటారు. పంచభక్ష పరమాన్నాలు వండిపెడుతారు. అయితే కొందరు అల్లుళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా�
CM KCR | పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ము�
Crime news | కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేయించుకుని అప్పుడప్పుడే మత్తు నుంచి తేరుకుంటున్న ఓ మహిళపై ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Manish Sisodia | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
ఈనెల 26న ఎస్సీటీ ఎస్సై (పీటీవో) టెక్నికల్ పేపర్ పరీక్షను హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ఒక ప్ర�
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న బీఆర్ఎస్ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు.