MK Stalin | మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీసుకున్న నిర్ణయంపై సీఎం ఎంకే స్టాలిన్ భగ్గుమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
Sai Chand | గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వనస్థలీపురం సాహెబ్నగర్ శ్మశాసనవాటికలో �
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ.. సహాయక శిబిరాలను సందర్శించేందుకు చురచంద్పూర్ వెళ్తుండగా కాన్వాయ్ని అడ్డుకున్నారు
National Geographic | ఆర్థిక మాద్యం కారణంగా కంపెనీలు పొదుపు మత్రం పాటిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పలు కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి.
TSICET-2023 Results | తెలంగాణ ఐసెట్ ఫలితాలను వెల్లడయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు.
Nitin Gadkari | ట్రాఫిక్ నియమాలు పాటించేలా పౌరుల్లో మార్పు తీసుకురాకపోతే భారత్లో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను తగ్గించేందుకు చేపట్టే ప్రయత్నాలేవీ విజయవంతం కావని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
Madonna | అమెరికన్ పాప్ సింగర్ (American singer) మడోన్నా (Madonna) గురించి తెలియని వారు ఉండరు. తన గాత్రంతో ఉర్రూతలూగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. మడోన్నా స్టేజ్ పై పాట పాడుతోందని తెలిస్తే చాలు అభిమానులు
హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.704.50 కోట్ల వ్యయంతో జిల్లా పోలీస్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లు, భవనాల నిర్మాణం చేపట్టినట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్�
Jaishankar | పాక్, చైనాతో సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రపంచం చాలా పోలరైజ్డ్ ప్రపంచ�
ENG Vs AUS Ashes Test | యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం బుధవారం ప్రారంభమైంది. మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎం�
Chandra Shekhar Aazad | ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లా దేవ్బంధ్ ఏరియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ స్పృహలోనే ఉన్�
Rythu Bandhu | రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. మూడో రోజు 26.50 లక్షల ఎకరాలకు 10.89 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1325.24 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.