Lover Affair | నగరంలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఆదివారం దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది ప్రియురాలితో పాటు ఆమె సోదరుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో తమ్ముడు మృతి చెంద�
Very Heavy Rains | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం వరకు మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీ�
India Vs Pakistan | శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసి పాక్ ముంగిట 267 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించినా.. తర్వాత వర్షం ఆగక పోవడంతో మ్యాచ్ రద�
India Vs Pakistan | ఆసియా కప్ లో దాయాదుల మధ్య మ్యాచ్ ను వరుణుడి అంతరాయం వెంటాడుతున్నది. తొలుత భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు దఫాలు వర్షం రావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. పాక్ ముంగిట భారత్ 267 పరుగుల విజయ లక్ష్యాన్ని �
Asia Cup | ఇషాన్ కిషన్ తర్వాత దూకుడుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా.. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. తర్వాత రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఔట్ కావడంతో టీం
Asia Cup | ఆసియా కప్ లో దాయాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా బ్యాటర్ పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు.
Asia Cup | ఆసియా కప్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జత చేశారు. 33 ఓవర్ ముగిసే సమయానికి టీం ఇండియా 4 వికెట్ల నష్టంతో 168 పరుగులు చేసింది.
Ishan Kishan | ఆసియా కప్ లో నికలడగా ఆడుతున్న ఇషాన్ కిషాన్ 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 29వ ఓవర్ లో పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీయడంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Minister Koppula Eshwar | స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాస్వామిక ప్రజాప్రతినిధిగా నవసమాజానికి ఆదర్శప్రాయుడు తోటపల్లి గాంధీ.. బోయినపల్లి వెంకట రామారావు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బోవెరా 103 జయంతి ఉత్సవం సందర్భంగ�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్బండ్ వద్ద నిర్మించిన సర్వాంగ సుందరంగా నిర్మించిన సస్పెన్షన్ వంతెనను వారం రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా అధ�
Assam Rifles | ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ భారీగా జరుగుతున్నది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.2400కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అసోం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నది.