Mallikarjun Kharge | ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్దేనని, దాంతోనే నరేంద్రమోదీ, అమిత్షా వంటి వ్యక్తులు ప్రధాని, హోంమంత్రి పదవులను చేపట్టగలిగారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్�
TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నాలుగు కాలేజీలు మంజూరు కాగా.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్లో మార్ప�
Press Media Academy | సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు.
దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి అందజ�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ డీ రాజేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. రాజేశ్వరరావును ప్రభుత్వం ఇటీవల క్రిస్ట్�
Students Deportation | ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్కు పంపారు.
ఇటీవల చిన్నారిపై చిరుత దాడితో భక్తుల భద్రతపై టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా, చిరుతల వేటకు చర్యలు చేపట్టింది. చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను తిరుమలకు తెప్పించింది. నడక�
ఎన్నారై ఈశ్వర్ రెడ్డి బండా చొరవతో జానంపేట నుంచి తాళ్లగడ్డ వరకూ బీటీ రోడ్డు మంజూరైంది. ఈ బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి ఈశ్వర్ రెడ్డి ధన్యవాద
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యా�
BRS Party | ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కలిసివస్తున్నా�
Minister Sabitha | మారుతున్న కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో ‘చెలిమి’, ‘అంకురం’ కా
Rishabh Pant | క్రికెట్ అభిమానులకు శుభవార్త. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. గతేడాది చివరలో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 137.50 పాయింట్లు లాభపడి.. 56,239.42 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.45 పాయింట్ల లాభంతో 19,465.00 వద్ద ముగిసింది.
Sharad Pawar | బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, మతం, వర్గాల ప్రాతిపదికన విభజిస్తోందని ఎన్సీపీ
అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఆయన
బుధవారం ఛత్రపతి శంభాజీనగర్�
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ �
Shimla Landslide | ఈ నెల 14న సిమ్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద ఇప్పటి