Director NSR Prasad | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.
Fire crackers Explosion | తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ �
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం మధ్యాహ్నం ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పొరుగింట్లో ఉండే నరోత్తమ్ అ
Malviya Nagar murder | దక్షిణ ఢిల్లీలోని మాల్వీయనగర్లో ఇవాళ ఉదయం ఓ 22 ఏళ్ల యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టిచంపిన నిందితుడు ఇర్ఫాన్ పట్టుబడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలించిన ఢిల్లీ పోలీసులు ఇర్ఫాన్ జాడ
Viral Video | తాజాగా బుధాల్ మహోర్ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము
CM KCR | ఎడతెరిపి లేకుండా వర్షాలతో వరదలు పోటెత్తిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Minister Dayakar Rao | కష్ట సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని, వారికి నిత్యం అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజాప్రతినిధులకు సూచించారు.
Promotions | తెలంగాణలోని 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే, ఇంతకు ముందే ప్రభుత్వం 19 మందికి పదోన్నతులు కల్పించింది. తాజాగా మరో 81 మందికి ఇవ్వడంతో మొత్తం 100 మంది తహసీల్�
Minister KTR | భారీ వర్షాల నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి,
Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అ�
Midmanair Dam | కుండపోత వర్షాలతో రాజన్న సిరిసిల్లలోని రాజరాజేశ్వర మిడ్ మానేరుకు భారీగా వరద వస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అధికారులు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువ మానేరుకు వదిలారు.
South Central Railway | భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్పర్తి - కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన�
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రక�
Review On Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్�