CM KCR | కాంగ్రెస్ మళ్లీ కౌలుదారు చట్టం తీసుకువస్తామని చెబుతోందని.. కౌలుదార్ కాస్తు చేస్తే రైతులకు డబ్బులు ఇవ్వమని చెబుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అలా రెండు సంవత్సరాలు కౌలురై�
Road accident | ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఘోరం జరిగింది. రెండు బస్సుల్లోని 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని తిరువనంతపురం-కన్యాకుమారి జాతీయ రహదారిపై నెయ్యట్టింకర దగ్గర శ
Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. నగరంలో రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతున్నది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు తోడు, పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత �
BRS MLC Kavita | ముస్లింల పట్ల బీజేపీ నేరుగా శతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల కనిపించని శతృవు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
TS Minister Harish Rao | సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే చిన్నపిల్ల లాంటి తెలంగాణ సురక్షితంగా ఉంటుందని, కాంగ్రెస్ చేతిలో పడితే కుక్కలు చింపిన విస్తరి అవుతదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్ రావు అన్నారు.
Minister Harirsh Rao | కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారమని.. వాళ్లకు వల్లే తన్నుకు చస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
Stampede | కేరళలోని కోచిలో గల ఒక మెడికల్ కాలేజీలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ లో తొక్కిసలాట జరిగింది. దీంతో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి.
Minister Harish Rao | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. గొంగిడి సునీత ఎమ్మెల్యేగ�
Cash for Query Scam | తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ మహువా మొయిత్రా కష్టాలు పెరుగుతున్నాయి. పార్లమెంట్లో ప్రశ్నలకు డబ్బులు వ్యవహారంలో లోక్పాల్ ఫిర్యాదు మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది.
Somnath | అంతరిక్ష రంగ అభివృద్ధికి అనవసరమైన ఆంక్షలు, నియంత్రణలను వదిలించుకోవాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ అన్నారు. అయితే, అంతరిక్ష రంగం వేగవంతమైన వృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు.
DK Shivakumar | కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అక్కర్లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మతిలేని వ్యాఖ్య చేశారు. రైతులు సాగుచేసే భూమి విస్�
CM KCR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మేలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్న�
Polling | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలో�