Arrest | వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై కిరాతకంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుప
Hanuman Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం హనుమాన్ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇ�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ 851.63 పాయింట్లు పెరిగి 70వేల పాయింట్ల ఎగువ ట్రేడవుతున్నది. నిఫ్టీ 230 పాయిం�
Fire Accident | విశాఖపట్నం జగదాంబ సర్కిల్ దగ్గరలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలో నుంచి ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి దట్టంగా నల్లటి పొగ చెలరేగింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో �
Parliament Security Breach | పార్లమెంట్లో బుధవారం భారీ భద్రతా లోపం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారులకు కీలక చర్యలు చేపట్టారు. పార్లమెంట్ హౌస్ సెక్యూరిటీకి చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చే�
Parliament Security Breach | పార్లమెంట్ భద్రతా లోపం వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపా (UAPA) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ కలకలం సృష�
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సంబంధించిన సివిల్ ఫ్రాడ్ కేసు విచారణ ముగింది. వచ్చే ఏడాది జనవరిలో కేసుపై తీర్పును వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ రుణదాతలన�
Aadhaar Services | ఆధార్ సర్వీసుల కోసం ఎవరైనా ఆపరేటర్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని నియమించిన రిజిస్ట్రార్కు రూ.50వేల జరిమానా విధించనున్నట్లు ఐటీ మంత్రిత్వశాఖ పార్లమెంట్కు తె�
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంప్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్�
Srisailam |శిల్పకళా విశేషాలు ఇమిడి ఉన్న శ్రీశైల ప్రాకార కుడ్యంపై ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్రీకరణకు చర్యలు చేపట్టినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు చెప్పారు.
Srisailam | శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాల కోసం చేపట్టిన అభివృద్ది పనులు భావితరాల భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధికారులకు సూ�
CM Revanth Reddy | రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధి�
Airport | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 25న ప్రారంభంకానున్నది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నా�
Srisailam | భక్తుల సౌకర్యార్థం శ్రీశైల మహా క్షేత్రంలో దేవస్థానం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అభివృద్ధి పనులు చేపట్టిన పలు ప్రాంతాల్లో ఆయా పనుల పురోగతిని బుధవారం దేవస్థానం ధర్మకర్తల మండలి �