TS Covid-19 | తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,540కు చేరింది. తాజాగా ఒకరు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య మొత్తం 8,40,391కి పెరిగింది.
Pallavi Prashanth: పోలీసుల సూచనలు పాటించకుండా అభిమానులను రెచ్చగొట్టడం, ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన అతడి అభిమానులు వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు ప్రశాంత్తో పాటు...
Deepa Das Munsi | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్రస్తుతం ఇన్చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను తప్పిస్తూ శనివారం ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ బెంగా�
Coal Based Power | దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 8.38శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్�
Fire Accident | హైదరాబాద్ గుడి మల్కాపూర్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొ
Srisailam | శ్రీశైలం మహాక్షేత్రం పరిధిలో నడిపే ఆటో ట్యాక్సీల డ్రైవర్లు దేవస్థానం నిర్దేశించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.
Air India A350 | ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్బస్ ఏ350 తొలి విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానానికి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం పలికింది. నయా లోగోతో కొత్త లుక్లో ఉన్న ఎయిర్ ఇండియా ఏ350 విమానం వద్ద కొత్తగా డిజ�
Talasani Srinivas Yadav | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం చార్మినార్ ఈస్ట్లోని చౌక్ మైదాన్లోని బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార�
COVID-19 | మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Edible Oils | కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకార�
Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు.
Tejashwi Yadav | బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని నోటీసులు ఆదేశించి�
Raging | వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మహిళల హాస్టల్ లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను అధికారులు సస్పెండ్ చేశారు.