BRS MLA Palla | తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
IFS Officers | తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్ ప్రదీప్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్
Anil Kurmachalam | బీఆర్ఎస్పైనా, ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్రావుపైన సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేశ్ చేసిన విమర్శలను ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచాలం తీవ్రంగా ఖండించారు.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు.
Road Accident | కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది.
CM Revanth Reddy | రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ �
Ram Mandir | కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్న�
HCCB | తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకోకోలా బెవెరేజెస్ (HCCB) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కంపెనీ ప్రతినిధుల బృందం సోమవ
Lunar lander | అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత జాబిల్లిపైకి మరో ల్యాండర్ను పంపింది. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్ ల్యాండర్ను స్థానిక కా�
California | పొగమంచు కారణంగా అంతర్రాష్ట్ర రహదారి-5 పైన ఏకంగా 35 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
Lakshadweep | గూగుల్ సెర్చ్లో లక్షద్వీప్ కీవర్డ్ 20 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి గూగుల్లో తెగ శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతవా�
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొం�
Gold Smuggling | మయన్మార్ నుంచి ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 20 బంగారం బిస్కట్లను డీఆర్ఐ అధికారులు పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. వాటి విలువ రూ.2.07 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.