KTR | సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణలో జీవన విధ్వంసానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పా�
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంల�
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�
Baramulla | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్ �
MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
Heart Attack | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో చోటు చేసుకున్నది. కాగాజ్నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబల్గా పని చేస్తున్న జీ దయాన�
US Shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. క్రిస్మస్కు ముందు ఫ్లోరిడాలోని ఓ మాల్లో కాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఓ మహిళ గాయాలకు గురైంది.
California Temple | కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై జరిగిన దాడిని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. నేవార్క్లోని స్వామినారాయణ్ ఆలయ గోడలు, సైన్ బోర్డ�
Cold Intensity | తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్�
TRESA | రాష్ట్రంలోని రెవెన్యూ విభాగం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది.
Mahesh Bighala | తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల డిమాండ్ చేశారు .
Srisailam | పశ్చిమ గోదావరి జిల్లా వాసి యర్రంశెట్టి ఉమామహేశ్వర్ రావు సారధ్యంలోని బృందం శనివారం శ్రీశైల మహాక్షేత్రంలో గీతావధానం కార్యక్రమం నిర్వహించింది.
CM Revanth Reddy | క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హ�
I PAC | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గెలుపు �