Tattoos of Ram | అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై భక్తితోనో, ప్రచారం కోసమో ఎవరికి తో�
Charminar Express | నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లోకి చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పి ప్�
MHA | ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దర్యాప్తు
Kodi pandalu | ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందాలు. ఈ పండుగ సందర్భంగా దాదాపు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోడిపందాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాల నిర్వహణపై నీలి�
Suicide | హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకు
Australia Woments Team | భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆసీస్ జట్టు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
TS Weather Update | తెలంగాణలో చలి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర భారం నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ �
Srisailam | మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించడానికే ట్రస్ట్ బోర్డు పని చేస్తుందని శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
Kite Festival | ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న కైట్ అండ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు �
Srisailam | శ్రీశైలం డ్యామ్ పరిసర ప్రాంతాలను మంగళవారం ప్రపంచ బ్యాంకు అధికారులు సందర్శించారు. 2009 వరదల నేపథ్యంలో దెబ్బ తిన్న యాప్రాన్, ఫ్లంజ్ పూల్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ నీటి పారుదలశాఖ అధికారులతో �
CM Revnath Reddy | సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు.
Minister Krishna Rao | అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకార�
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మండలి సభ్యులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీతో విచారణ విచారణ జరిపించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఎమ్మెల్సీలు కోరారు.
AL Houthi | గాజాలోని హమాస్ సాయుధులు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్స్ను అంతం చేసేవరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ దళాలు తేల్చి చెబుతున్నాయి. ఈ యుద్ధంలో హమాస్కు యెమెన�