Bus accident | యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని యాత్రికుల్లో 32 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Lyme Disease | హిమాచల్ప్రదేశ్లో తొలిసారిగా అరుదైన లైమ్ వ్యాధిని గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ భాగంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (IGMC) నిపుణులు 232 మంది వ్యక్తుల న�
Hi Nanna Movie | టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కిన ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా డిసెంబర్ 07న ప్రేక్షకుల ము
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అయోధ్య రామ మందిరం ఉద్యమంలో కీలక�
America | అగ్రరాజ్యం అమెరికా హౌతీకి చెందిన 12 డ్రోన్లు, ఐదు మిస్సైల్స్ను ఎర్రసముద్రంలో కూల్చివేసింది. ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఎర్రసముద్రం ప్రాం�
Gas Leak | తమిళనాడు గ్యాస్లీక్ ఘటన కలకలం రేపింది. ఎన్నూరులో సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ లీకేజీని అవగా.. వెంటనే స్పందించిన అధికారులు సరఫరాను నిలిపివేశారు. గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో దుర్వాసన రావడంతో ఐ�
Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలు కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Fire Accident | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్�
Congo Floods | సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వరదల ప్రభావంతో 22 మంది మృతి చెందారని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన పది మంది ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కసాయి సెంట్రల్ ప్రావిన్స్లోని కనంగా జ
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీలను బలోపేతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)పై మంగళవారం ఆయన సచివాలయంలో ఉన
Vaishno Devi shrine | జమ్ములోని శ్రీ వైష్ణోదేవీ మాత ఆలయానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. సోమవారం నాటికి 93.50 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత పదేండ్లలో ఇదే గరిష్ట రికార్డు అని దేవస్థానం అధికారు�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. వేగంగా స్పందించిన ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ సంఘటనా స్థలానికి ఆ ప్రా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికుల అవసరాల మేరకు పలు కీలక అభివృద్ది పనులకు బుధవారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేయనున్నారు.